हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: Winter Session Parliament: ప్రధాని ప్రవర్తనపై ఖర్గే ఆగ్రహం

Tejaswini Y
Latest news: Winter Session Parliament: ప్రధాని ప్రవర్తనపై ఖర్గే ఆగ్రహం

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు(Winter Session Parliament) సోమవారం మొదలైన వెంటనే ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తొలి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహారశైలిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించాల్సిన వేళ, ప్రధాని మళ్లీ ప్రదర్శనలకు మొగ్గుచూపారని ఆయన ఆరోపించారు. సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఖర్గే ఇలా స్పందించారు.

Read Also:  Parliament: శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాల ఆగ్రహం

గత వర్షాకాల సమావేశాల్లోనే 12 బిల్లులను అదేపనిగా ఆమోదించారని గుర్తుచేశారు. కొన్నింటిపై కనీసం 15 నిమిషాల కూడా చర్చించలేదని, మరికొన్నింటిని ఏ చర్చ లేకుండానే ఆమోదించారని ఆయన ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలు, జీఎస్టీ, భారత పౌర భద్రతా చట్టాలు వంటి వివాదాస్పద నిర్ణయాలను బలవంతంగా పార్లమెంటు ద్వారా నెట్టేశారని మండిపడ్డారు.

Kharge angry over Prime Minister’s behavior

రాజకీయాలకు ముగింపు

మణిపూర్‌ హింసాకాండపై చర్చ పెట్టమని విపక్షాలు పదేపదే కోరినా, అవిశ్వాస తీర్మానం వచ్చే వరకు ప్రధాని స్పందించలేదని ఖర్గే(Mallikarjuna Kharge) విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ‘ఎస్ఐఆర్(ASIR)’ విధానంలో భారీ పనిభారం వల్ల బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల దోపిడీ వంటి కీలక అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, ఇకనైనా బీజేపీ దారి మళ్లించే రాజకీయాలకు ముగింపు పలకాలని కోరారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, దేశ వనరుల దుర్వినియోగం వంటి ప్రజా సమస్యలపై చర్చించడమే ముఖ్యం అన్నారు.

ఇక కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్ కూడా ప్రధానిని ఆక్షేపిస్తూ స్పందించారు. మోదీ పార్లమెంటుకు తరచుగా రారని, విపక్షాలతో చర్చించరని పేర్కొన్నారు. కానీ ప్రతి సమావేశం ముందు భవనం బయట నిలబడి శాంతి, సహకారం వంటి సందేశాలు ఇవ్వడం కపటత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సభ సజావుగా నడవకపోతే దానికి పూర్తి బాధ్యత ప్రధాని మొండి వైఖరిదేనని పేర్కొంటూ, “అందరిలో పెద్ద నాటకరాయుడు ప్రధానే” అని ఘాటుగా విమర్శించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

📢 For Advertisement Booking: 98481 12870