📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Uttar Pradesh: జ్వరంతో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారుల మృతి

Author Icon By Sushmitha
Updated: November 29, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొన్ని ఉపద్రవాలు వెంటవెంటనే వస్తాయి. ఒక విషాదం చోటు చేసుకుని, ఆ బాధ నుంచి ఇంకా కోలుకోకముందే మరో విషాదం జరిగితే ఎంత వేదన కలుగుతుంది? ఆ వ్యథకు అంతులేదు. నిర్లక్ష్యమో అజ్ఞానమో తెలియదు కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు గంటల వ్యవధిలో మరణించిన అంతులేని విషాద ఘటన ఇది. ఉత్తరప్రదేశ్ లో (Uttar Pradesh) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలకు జ్వరం సోకింది. సకాలంలో చికిత్స అందించినప్పటికీ వారి ప్రాణాలు దక్కలేదు.

Read Also: Dithwa Cyclone: తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు

Uttar Pradesh Three children in the same family die of fever

చికిత్స అందించినా దక్కని ప్రాణాలు

అసలేం జరిగిందంటే..నెబువా నౌరంగియా బ్లాక్ లోని గులార్హియా తోలా గ్రామంలో పింటు గౌర్ అనే వ్యక్తి కుమార్తె మంజు గౌర్ అనే వ్యక్తి కుమార్తె మంజు(7) వారం క్రితం అనారోగ్యానికి గురైంది. స్థానిక వైద్యుడి వద్ద చికిత్స అందించనప్పటికీ బాలిక కోలుకోలేదు. ఈ క్రమంలో మరో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తర్వాత కొన్ని గంటలకే గౌర్ కు చెందిన చిన్న కుమార్తె ఖుషి (3), కుమూరుడు కృష్ణ(5) జ్వరంతో (fever) మృతి చెందారు. దీంతో ఆ తల్లిదండ్రులు, బంధువుల వేదన వర్ణనాతీతంగా మారింది. గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారుల మృతితో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 

వీరి మృతి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి, గ్రామంలోని మిగిలిన పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పిల్లల మృతికి గల కారణాలు తెలుపుతామని అన్నారు. శీతాకాలంలో దోమలతో జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

#Family Tragedy children's deaths fever outbreak Google News in Telugu health crisis Latest News in Telugu Telugu News Today Tragic Loss Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.