हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Uttar Pradesh: జవాన్‌పై దాడి చేసిన టోల్‌గేట్‌ను ధ్వంసం చేసిన స్థానికులు..

Anusha
Uttar Pradesh: జవాన్‌పై దాడి చేసిన టోల్‌గేట్‌ను ధ్వంసం చేసిన స్థానికులు..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మేరఠ్ సమీపంలోని టోల్‌గేట్ వద్ద చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న ఒక ఆర్మీ జవాన్‌పై టోల్‌గేట్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేయడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. కర్రలతో రక్షక భటుడిపై దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించిన ఈ సంఘటన తర్వాత ప్రజలు ఆగ్రహావేశంతో టోల్‌గేట్‌ను ధ్వంసం చేశారు. సిబ్బందిపై దాడి చేసి, టోల్‌గేట్ ఆఫీస్‌లోని సామగ్రిని నాశనం చేశారు.ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి చేసిన ఆరుగురు టోల్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు సిబ్బందిపై గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. ఇదే సమయంలో జవాన్‌పై దాడి చేసిన భూని టోల్ ఏజెన్సీపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కఠిన చర్యలు ప్రారంభించింది.

బిడ్డింగ్‌లలోనూ ఈ టోల్ కంపెనీ పాల్గొనకుండా

టోల్ గేట్ నిర్వహణలో నిర్లక్ష్యం, ఉద్యోగుల అహంకార ధోరణి కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుందని NHAI గుర్తించింది.దీంతో టోల్‌గేట్‌పై రూ.20 లక్షల భారీ జరిమానా విధించింది. అంతేకాదు, భవిష్యత్తులో ఎలాంటి టెండర్లలోనూ, బిడ్డింగ్‌లలోనూ ఈ టోల్ కంపెనీ పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవైపు చట్టపరమైన చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు జవాన్ల భద్రత, గౌరవం గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికులను రక్షించాల్సిన సమాజమే వారిపై దాడికి దిగడం తగదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సైనికులపై జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

NHAI ఏ చర్యలు తీసుకుంది?

టోల్‌గేట్‌పై రూ.20 లక్షల జరిమానా విధించింది. అలాగే భవిష్యత్తులో ఏ బిడ్డింగ్‌లోనూ పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా చర్యలు చేపడుతోంది.

టోల్‌గేట్ నిర్వహణ ఎవరిదిగా గుర్తించారు?

భూని టోల్ ఏజెన్సీదిగా గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/schools-and-colleges-closed-in-mumbai/national/532313/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
1:06

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

లైంగిక దాడి అడ్డుకున్నందుకే టెక్కీ హత్య

లైంగిక దాడి అడ్డుకున్నందుకే టెక్కీ హత్య

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

📢 For Advertisement Booking: 98481 12870