వాణిజ్య ఒప్పందం అంశం దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతు సంఘాలు ఈ డీల్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ భగ్గుమంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, ఈ డీల్తో రైతులకు తీవ్ర నష్టమని, అమెరికా (USA), సంస్థలకు పూర్తిగా లొంగిపోవడమేనని మండిపడ్డాయి.
Read Also: UK: మెహుల్ చోక్సీకి కోర్టులో చుక్కెదురు

గ్రామాల్లో నిరసనలు
ఈ నెల 12వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చాయి. డీల్పై సంతకం చేయొద్దని ప్రధానమంత్రి, మోదీని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) కోరింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గ్రామాల్లో నిరసనలు చేస్తామని, మోదీ, ట్రంప్ దిష్టిబొమ్మలను తగలబెడతామని హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: