हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

UP family death : యూపీలో ఘోరం, ఒకే కుటుంబం మృతి వెనుక భయంకర రహస్యం

Sai Kiran
UP family death : యూపీలో ఘోరం, ఒకే కుటుంబం మృతి వెనుక భయంకర రహస్యం

UP family death : ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, భర్త తన భార్య మరియు ముగ్గురు పిల్లలను హతమార్చి అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అమన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ పంపు సమీపంలో సత్యదేవ్ ఫౌజీ వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత రెండు రోజులుగా ఇంటి తలుపులు మూసి ఉండటంతో అనుమానం కలిగింది. శనివారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా, ఒకే గదిలో ఐదు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి.

Read Also: UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

UP family death
UP family death

మృతదేహాల పరిస్థితిని బట్టి ఈ ఘటనకు కనీసం రెండు రోజులయ్యి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతులను సత్యదేవ్, అతని భార్య, ముగ్గురు పిల్లలుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం కీలక ఆధారాలను సేకరించింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ కలహాలు కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, సత్యదేవ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూపీలో ఘోరం, ఒకే కుటుంబం మృతి వెనుక భయంకర రహస్యం

యూపీలో ఘోరం, ఒకే కుటుంబం మృతి వెనుక భయంకర రహస్యం

ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి

ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువుల బలవన్మరణం

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువుల బలవన్మరణం

పిల్లల భవిష్యత్తుకు LIC జీవన్ తరుణ్ భరోసా

పిల్లల భవిష్యత్తుకు LIC జీవన్ తరుణ్ భరోసా

సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఎమ్మెల్యే అరెస్ట్.. షాక్ కర్ణాటక!

రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఎమ్మెల్యే అరెస్ట్.. షాక్ కర్ణాటక!

9వ తరగతి విద్యార్థులకు యువ శాస్త్రవేత్తల కార్యక్రమం

9వ తరగతి విద్యార్థులకు యువ శాస్త్రవేత్తల కార్యక్రమం

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో అచ్చెన్నాయుడు భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో అచ్చెన్నాయుడు భేటీ

మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం

కర్ణాటకలో పవర్ షేరింగ్‌పై త్వరలో కీలక ప్రకటన!

కర్ణాటకలో పవర్ షేరింగ్‌పై త్వరలో కీలక ప్రకటన!

కుండలు అమ్మే వ్యక్తికి రూ. 1.25 కోట్ల GST నోటీస్..అసలు ఏంజరిగిందటే !!

కుండలు అమ్మే వ్యక్తికి రూ. 1.25 కోట్ల GST నోటీస్..అసలు ఏంజరిగిందటే !!

📢 For Advertisement Booking: 98481 12870