हिन्दी | Epaper
త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

UP Crime: యూపీలో దారుణం ఒకే ఇంట్లో ఐదు మంది మృతదేహాలు

Tejaswini Y

ఉత్తరప్రదేశ్‌ శ్రావస్తి జిల్లాలో విషాద ఘటన

UP Crime: శ్రావస్తి జిల్లా కైలాశ్‌పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందడంతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం ముంబై నుంచి స్వగ్రామానికి చేరుకున్న ఈ కుటుంబం శనివారం ఉదయం దారుణ పరిస్థితిలో గుర్తించబడింది.

Read Also: Bangalore: స్టెప్పులేసిన సుధామూర్తి.. వీడియో వైరల్

ఘటన వివరాలు

రోజ్ అలీ అనే వ్యక్తి తన భార్య షహనాజ్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి ముంబైలో జీవనం కొనసాగిస్తున్నాడు. సోదరి వివాహ నిమిత్తం ఐదు రోజుల క్రితం కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చాడు. అయితే శుక్రవారం ఉదయం 8 గంటలు దాటినా ఇంటి తలుపులు తెరవకపోవడంతో బంధువులు అనుమానం పడ్డారు. పలుమార్లు తలుపులు తట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో గ్రామస్థుల సహాయంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు.

అక్కడ కనిపించిన దృశ్యం అందరిని కలచివేసింది. రోజ్ అలీ భార్య, పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండగా, రోజ్ అలీ ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో కలిసి విచారణ జరిపారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం

మొదటి దశ దర్యాప్తులో భార్యాపిల్లలను హతమార్చి అలీ ఆత్మహత్య చేసుకున్న అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘోరానికి నిజమైన కారణం ఏమిటనే దానిపై విచారణ కొనసాగుతోంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870