Chatrapati Shivaji Maharaj: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ప్రజాహిత పాలకుడు అయిన ఛత్రపతి శివాజీ జయంతిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. పూణేలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రారంభించిన ఈ వేడుకలు కాలక్రమేణా గణనీయంగా విస్తరించాయి. 20వ శతాబ్దంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రెండుసార్లు ఈ జయంతి వేడుకలకు అధ్యక్షత వహించారు. శివాజీ జయంతి రోజున మహారాష్ట్రలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు సెలవు ప్రకటించారు. భారీగా ఉరేగింపులు జరుగుతాయి. ఇది మహారాష్ట్ర ప్రజలకు గౌరవ దినంగా భావిస్తారు. మహారాష్ట్ర కాకుండా, శివాజీ జయంతి గోవా, కర్ణాటకలో కూడా జరుపుకుంటారు.
Read Also: Maharashtra muslim reservation : మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: