हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

car theft gang : ఏడాదిలో 25 కార్లు కొట్టేశారు!

Divya Vani M
car theft gang : ఏడాదిలో 25 కార్లు కొట్టేశారు!

ఢిల్లీలో (In Delhi) విలాసవంతమైన ప్రాంతాల్లో ఖరీదైన కార్లు దొంగల ముఠా (Car thief gang) లక్ష్యంగా మారాయి. హ్యుందాయ్ క్రెటా, ఫార్చ్యూనర్, బ్రెజా వంటి ఎస్‌యూవీలు ఈ ముఠాకు ప్రధాన టార్గెట్. ఈ దొంగతనాల వెనుక ఒక కుటుంబం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కేవలం పది నెలల్లోనే 25 కార్ల దొంగతనాలు చేసిన ఈ ముఠాలో, రమణ్ (56), అతని కుమారుడు సాగర్, అల్లుడు నీరజ్ ఉన్నారు.ఈ ముగ్గురు తమ పనిని తెల్లవారుజాముననే ప్రారంభించేవారు. పార్కులు, జిమ్‌లు దగ్గర నిలిపిన కార్లనే టార్గెట్ చేసేవారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి కేవలం ఐదు నిమిషాల్లోనే వాహనం సెక్యూరిటీ సిస్టమ్‌ను డిస్‌బుల్ చేసి పారిపోయేవారు. వీరు వాడే టెక్నిక్ పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.కార్లలో ఉండే డయాగ్నస్టిక్ పోర్ట్‌లకు ప్రత్యేక టూల్స్‌తో కనెక్ట్ అయి, సెక్యూరిటీని డిజేబుల్ చేసే పద్ధతిని వీరు పాటించేవారు. ఆన్‌బోర్డ్ మాడ్యూల్‌ని మానిప్యులేట్ చేసి, కొత్త కీ ద్వారా వాహనాన్ని తీసుకెళ్లే స్కిల్‌కి ఇది ఉదాహరణగా మారింది.

సీసీటీవీ ఫుటేజ్‌తో ముఠా పట్టివేత

ద్వారకా పోలీసులు శ్రద్ధగా విచారణ చేపట్టారు. సుమారు 200 సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి, దొంగతనాల నమూనాను గుర్తించారు. చివరకు ఉత్తమ్‌నగర్‌లో వల వేసి, నకిలీ నంబర్‌ప్లేట్‌తో ఉన్న కారులో వచ్చిన రమణ్, సాగర్‌లను అరెస్ట్ చేశారు.

కారు నుండి దొంగ పరికరాల స్వాధీనం

వారి వాహనం తనిఖీలో రెండు కార్ స్కానర్లు, హ్యాండ్ క్లిప్, కీ కనెక్టర్లు, ఇంజిన్ మాడ్యూల్, లాక్ టూల్స్, వైర్ కట్టర్, ప్లయర్, నకిలీ నంబర్ ప్లేట్లు బయటపడ్డాయి. విచారణలో అల్లుడు నీరజ్‌ కూడా ఈ ముఠాలో ఉన్నట్లు తేలింది.దొంగతనాలు చేసిన కార్లను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో విక్రయించినట్లు నిందితులు తెలిపారు. రమణ్‌పై ఇప్పటికే 18 కేసులు, సాగర్‌పై 12, నీరజ్‌పై 14 కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Read Also : MLA Prakash Goud : ఘనంగా జరిగిన వన మహోత్సవం : ప్రకాశ్‌ గౌడ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870