हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Narendra Modi : భారత్‌లో 2,500 పార్టీలు ఉన్నాయి : మోదీ

Divya Vani M
Narendra Modi : భారత్‌లో 2,500 పార్టీలు ఉన్నాయి : మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఘనాలో చేసిన ఒక వ్యాఖ్య అక్కడి పార్లమెంట్ సభ్యులను ఆపాదమస్తకాలు ఆశ్చర్యంలో ముంచెత్తింది. “భారత్‌లో సుమారు 2,500 రాజకీయ పార్టీలు ఉన్నాయి”(There are about 2,500 political parties in India) అని ఆయన చెప్పగానే, సభలో క్షణాలు పాటు నిశ్శబ్దం ఏర్పడింది. ఆ తర్వాత హాస్యాస్పదంగా స్పందించిన మోదీ, వారి ముఖాల్లో కనిపించిన ఆశ్చర్యాన్ని చిరునవ్వుతో సమాధానంగా మలిచారు.ఘనాలో పర్యటిస్తున్న మోదీ, గురువారం అక్కడి పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత ప్రజాస్వామ్యం ఎంత వైవిధ్యంగా ఉందో వివరించారు. ఒక్కో రాష్ట్రం వేర్వేరు పార్టీ పాలనలో ఉందని, దేశవ్యాప్తంగా 22 అధికార భాషలతో పాటు వేలాది భాషలు ఉన్నాయని చెప్పారు. ఈ భిన్నత్వమే భారతీయుల విశాల మనస్సుకు మూలమని వ్యాఖ్యానించారు.

Narendra Modi : భారత్‌లో 2,500 పార్టీలు ఉన్నాయి : మోదీ
Narendra Modi : భారత్‌లో 2,500 పార్టీలు ఉన్నాయి : మోదీ

భారతీయుల స్నేహపూర్వక స్వభావం ప్రపంచమంతా ఆకర్షిస్తోంది

భిన్న సంస్కృతుల మధ్య బ్రిడ్జ్‌లా భారతీయులు వ్యవహరిస్తారని మోదీ చెప్పారు. ఇతర దేశాల్లో భారతీయులు సులభంగా కలిసిపోవడంలో ఇది కీలకంగా మారుతోందని వివరించారు. ప్రజాస్వామ్య తత్వం వారికి సమన్వయ శక్తిని కల్పించిందన్నారు.ఈ పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఘనా ప్రభుత్వం ఆయనకు ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ పురస్కారం ప్రదానం చేసింది. రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు జాన్ ద్రమానీ చేతుల మీదుగా మోదీ ఈ గౌరవాన్ని స్వీకరించారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

వికాస దిశగా భారత్, ఆఫ్రికా మైత్రీ బలపడుతోంది

భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని మోదీ చెప్పారు. ఆఫ్రికా ప్రయాణంలో భారత్ అండగా నిలుస్తుందన్నారు. జీ20లో ఆఫ్రికా యూనియన్‌కు శాశ్వత స్థానం రావడాన్ని ఆయన స్వాగతించారు.ఇటీవల 30 ఏళ్లుగా ఏ భారత ప్రధాని ఘనాలో కాలుమోపలేదు. మోదీ ఈ సారి పర్యటించడం చారిత్రకమని పలువురు భావిస్తున్నారు. ఇది భారత-ఆఫ్రికా సంబంధాలకు కొత్త దిశను సూచిస్తోంది.

Read Also : PM Modi: ఘనా పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం – “భారతమే ప్రజాస్వామ్యానికి తల్లి”

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

📢 For Advertisement Booking: 98481 12870