हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Telugu News: Nepal-ప్రధాని నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

Pooja
Telugu News: Nepal-ప్రధాని నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

Nepal-నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హఠాత్తుగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన యువత ఖాట్మండులోని ప్రధానమంత్రి కేపీ ఓలీ(KP Oli)అధికారిక నివాసానికి నిప్పు పెట్టడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజీనామా చేయాలని ఒత్తిడి పెడుతూ వేలాది మంది యువకులు వీధులలోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

కేపీ ఓలీ రాజీనామా డిమాండ్‌తో ఉద్రిక్తతలు

ప్రధాని తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పార్లమెంట్ పరిసరాల్లో రహదారులను దిగ్బంధించారు. ఆ తరువాత వారు ఓలీ నివాసంలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, భవనానికి నిప్పు పెట్టారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినా ఆగ్రహం తగ్గలేదని స్పష్టమైంది.

ఈ దాడులు ప్రధాని నివాసానికే పరిమితం కాలేదు. దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసం, మాజీ ప్రధానులు పుష్ప కమల్ దహల్ (ప్రచండ), షేర్ బహదూర్ డ్యూబా గృహాలపై కూడా నిరసనకారులు దాడి చేసి నిప్పుపెట్టారు. మంత్రులు, యూఎంఎల్ మరియు నేపాలీ కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలు కూడా దహనమయ్యాయి. అంతేకాకుండా ఖాట్మండులోని(Kathmandu) యూఎంఎల్, నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రధానమంత్రి కేపీ ఓలీ అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు.

https://twitter.com/_savage_ing/status/1965294479092654258?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1965294479092654258%7Ctwgr%5Ede810ec5637055707de0acd3f205805c4507b9d7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F841041%2Fnepal-political-crisis-protesters-torch-pm-olis-residence
https://twitter.com/_savage_ing/status/1965302930942427516?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1965302930942427516%7Ctwgr%5Ede810ec5637055707de0acd3f205805c4507b9d7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F841041%2Fnepal-political-crisis-protesters-torch-pm-olis-residence

నేపాల్‌లో నిరసనలకు కారణం ఏమిటి?
ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు హింసాత్మకంగా మారాయి.

నిరసనకారులు ఎవరిపై దాడి చేశారు?
ప్రధాని నివాసం, అధ్యక్షుడు పౌడెల్ నివాసం, మాజీ ప్రధానులు దహల్, డ్యూబాల గృహాలు, పలువురు నేతల ఇళ్లు మరియు పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-court-orders-trump-to-pay-rs-733-crore-in-defamation-case/international/543918/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

రిపబ్లిక్ డే వేడుకలకు 1275 కిలోల చికెన్ ఆర్డర్.. అసలు కారణం ఇదే

రిపబ్లిక్ డే వేడుకలకు 1275 కిలోల చికెన్ ఆర్డర్.. అసలు కారణం ఇదే

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు.. ఘనంగా ‘శౌర్య యాత్ర’

సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు.. ఘనంగా ‘శౌర్య యాత్ర’

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

సోమనాథ్ ఆలయంలో మోదీ భక్తులతో శివాభిషేకం
2:14

సోమనాథ్ ఆలయంలో మోదీ భక్తులతో శివాభిషేకం

పాట్నాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పాట్నాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఫ్రీలాన్సింగ్‌లో మహిళల హవా.. గిగ్ వర్క్‌తో కెరియర్‌

ఫ్రీలాన్సింగ్‌లో మహిళల హవా.. గిగ్ వర్క్‌తో కెరియర్‌

📢 For Advertisement Booking: 98481 12870