📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TamilNadu: పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు

Author Icon By Anusha
Updated: January 23, 2026 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (TamilNadu) లోని విళుప్పురం జిల్లా కందమంగళం సమీపం పకిరిపాళ్యం గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ప్రియాంక (30) ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. విద్యార్థులకు పాఠాలు చెబుతూ గౌరవప్రదమైన జీవితం గడుపుతున్న ఆమె జీవితం చివరకు విషాదాంతంగా ముగిసింది. ఈ సంఘటన, గ్రామంతో పాటు ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also: Sukhwinder Singh Sukhu: హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

TamilNadu: Married woman commits suicide just four months after marriage

సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో పెడతానని భర్త బెదిరించాడు

ప్రియాంకకు గత ఏడాది అక్టోబర్‌లో (October) పుదుచ్చేరికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. అప్పటినుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం ప్రియాంకను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో పెడతానని భర్త బెదిరించడంతో బుధవారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Tamil Nadu Telugu News Villupuram District

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.