📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

TamilNadu: ఎన్నికల వేళ ప్రధానికి లేఖ రాసిన సీఎం స్టాలిన్

Author Icon By Anusha
Updated: February 16, 2026 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (TamilNadu) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ‘శ్రీలంక తమిళుల పౌరసత్వం’ అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, రాష్ట్రంలో నివసిస్తున్న సుమారు 89,000 మంది శ్రీలంక తమిళుల పౌరసత్వ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Read Also: Kashi: మహాశివరాత్రి వేళ విశ్వేశ్వరుడికి ప్రత్యేక కానుకలు

TamilNadu: CM Stalin writes a letter to the Prime Minister during the election

వేలాది కుటుంబాలు నేటికీ పౌరసత్వం లేక అగమ్యగోచర స్థితిలో ఉన్నాయి

1983 నుంచి శ్రీలంకలో జరిగిన జాతి హింస కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమిళనాడుకు వచ్చిన వేలాది కుటుంబాలు నేటికీ పౌరసత్వం లేక అగమ్యగోచర స్థితిలో ఉన్నాయని తమిళనాడు (TamilNadu) సీఎం ఎంకే స్టాలిన్ వివరించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి రాసిన తన లేఖలో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 89,000 మందిలో దాదాపు 40 శాతం మంది ఇక్కడే జన్మించారని చెప్పారు.

చాలా కుటుంబాలు 30 నుంచి 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాయని పేర్కొన్నారు. 2015 జనవరి 9కి ముందు భారత్‌కు వచ్చిన వారిని ‘అక్రమ వలసదారులు’గా పరిగణించవద్దని.. వారికి పాస్‌పోర్ట్, వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా పౌరసత్వ దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారులకు తగిన అధికారాలు కట్టబెట్టాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

citizenship issue latest news MK Stalin letter Sri Lankan Tamils Tamil Nadu Politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.