हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Telugu News: Supreme Court: ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ చట్టం 2021పై సుప్రీం కీలక తీర్పు

Pooja
Telugu News: Supreme Court: ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ చట్టం 2021పై సుప్రీం కీలక తీర్పు

ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం–2021లో ఉన్న కొన్ని కీలక విభాగాలను సుప్రీంకోర్టు (SupremeCourt) బుధవారం రద్దు చేసింది. ఈ నిబంధనలు ముఖ్యంగా ట్రిబ్యునళ్లలో సభ్యుల ఎంపిక, పదవీకాలం, సేవా నిబంధనలకు సంబంధించినవి కావడం ప్రత్యేకత. కేంద్రం తాజాగా మార్పులు చేర్పులు చేసిన కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో, పాత నిబంధనలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నాయకత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ నిబంధనలు అధికారాల విభజన సూత్రం, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి రూల్స్‌ను మళ్లీ చట్టంలో చేర్చవద్దని కూడా స్పష్టం చేసింది.

Read Also: Bangladesh: మా అమ్మను అప్పగిస్తే బతకనివ్వరు.. హసీనా కుమారుడు

SupremeCourt
SupremeCourt

ట్రిబ్యునల్స్‌లో పెండింగ్ కేసుల పరిష్కారం – అందరి బాధ్యత

వివిధ ట్రిబ్యునల్స్‌లో(Tribunals) పేరుకుపోయిన కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకే పరిమితం కాదని, ప్రభుత్వంలోని ఇతర శాఖలు కూడా బాధ్యత పంచుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు (SupremeCourt) పేర్కొంది. గత తీర్పుల్లో రద్దయిన నిబంధనలను పరిశీలించి, పార్లమెంట్ మార్పులు చేసిన సంగతి గుర్తుచేస్తూ, ఆ మార్పుల ఆధారంగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌తో పోల్చిన తరువాత పాత నిబంధనలను రద్దు చేస్తున్నట్లు సీజేఐ గవాయ్ వెల్లడించారు.

ట్రిబ్యునల్ సభ్యుల పదవీకాలం – సుప్రీం స్పష్టత

ఇంతకుముందు ఇచ్చిన తీర్పు ప్రకారం,

  • ఐటీఏటీ, సీఈఎస్‌టీఏటీ సభ్యులు 62 ఏళ్ల వరకు సేవలు కొనసాగవచ్చు
  • ఆ ట్రిబ్యునళ్ల ఛైర్‌పర్సన్లు 65 ఏళ్ల వరకు కొనసాగవచ్చు

సుప్రీంకోర్టు ఈ పూర్వ తీర్పును మళ్లీ నిలబెట్టింది. తాజా ఆదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.

2021 చట్టం వివాదాస్పద నేపథ్యం

ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం–2021 అమలులోకి వచ్చిన తరువాత పలు అప్పీళ్ల ట్రిబ్యునల్స్‌ను రద్దు చేశారు. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీళ్ల ట్రిబ్యునల్ వంటి సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. నియామకాలు, పదవీకాలం, పనితీరు విధానాలకు సంబంధించిన కీలక నిబంధనలు ఈ చట్టంలో మార్పు చెందడంతో, వాటిపై రాజ్యాంగబద్ధత సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసిన బెంచ్, ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించింది.

భూకబ్జా ఆరోపణలతో గిరిజనుల పిటిషన్

పశ్చిమ బంగాల్‌లోని ఈస్ట్ మెదినీపూర్ జిల్లాలో గిరిజనులకు చెందిన పురాతన శ్మశాన వాటిక భూమిని ఒక ప్రైవేట్ కంపెనీ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అత్యంత పేద గిరిజన వర్గానికి చెందిన ప్రజలు ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, జూలై 17న కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా తన అభిప్రాయాన్ని సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ విచారణను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ చేపట్టింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్ ఫోటోపై క్లారిటీ

ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్ ఫోటోపై క్లారిటీ

సైనికుల మృతదేహాలను ఇచ్చిపుచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్

సైనికుల మృతదేహాలను ఇచ్చిపుచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్

మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్స్

మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్స్

యాద్ వాషెంను సందర్శించిన మోడీ ..హోలోకాస్ట్ బాధితులకు నివాళి

యాద్ వాషెంను సందర్శించిన మోడీ ..హోలోకాస్ట్ బాధితులకు నివాళి

వీధుల్లో భారీ కొండ‌చిలువ‌..షాకైన స్థానికులు

వీధుల్లో భారీ కొండ‌చిలువ‌..షాకైన స్థానికులు

దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..

దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..

బెదిరిస్తే దక్షిణ కొరియాను నాశనం చేస్తాము: కిమ్ జోంగ్ ఉన్

బెదిరిస్తే దక్షిణ కొరియాను నాశనం చేస్తాము: కిమ్ జోంగ్ ఉన్

హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

మోదీ ‘ఒక స్నేహితుడి కంటే ఎక్కువ’: నెతన్యాహు

మోదీ ‘ఒక స్నేహితుడి కంటే ఎక్కువ’: నెతన్యాహు

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

📢 For Advertisement Booking: 98481 12870