📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Author Icon By Rajitha
Updated: February 11, 2026 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య మారుతూ చివరికి దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. కీలకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (sensex) 40 పాయింట్లు తగ్గి 84,233 వద్ద నిలిచింది. నిఫ్టీ మాత్రం 18 పాయింట్లు పెరిగి 25,953 వద్ద ముగిసింది.

Read also: Jio Recharge Plans: జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

Stock markets ended flat

ఐటీ షేర్లపై ఒత్తిడి..

రంగాల వారీగా చూస్తే ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ ఐటీ సూచీ 1.76 శాతం పడిపోగా టాప్ లూజర్‌గా నిలిచింది. అయితే ఆటో సూచీ 1.30 శాతం, ఫార్మా 1.01 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.03 శాతం లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లు కూడా స్థిరంగా కదిలాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.03 శాతం, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.02 శాతం పెరిగాయి.

రూపాయి బలహీనత.. పరిమిత శ్రేణిలో మార్కెట్

బీఎస్‌ఈలో 1,701 షేర్లు లాభాల్లో ముగియగా, 2,259 షేర్లు నష్టాల్లో నిలిచాయి. దీంతో మార్కెట్ బ్రెడ్త్ నెగిటివ్‌గా నమోదైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.13 పైసలు బలహీనపడి 90.68 వద్ద ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి. స్పష్టమైన దిశానిర్దేశం వచ్చే వరకు మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదలే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

auto sector CPI Data Indian Economy IT sector latest news Nifty sensex Share Market News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.