हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Latest Telugu News: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Vanipushpa
Latest Telugu News: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Market)లో ఆరు రోజులుగా కొనసాగుతున్న లాభాల జోరుకు శుక్రవారం బ్రేక్ పడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై కొత్తగా సమీక్ష జరగవచ్చన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 344.52 పాయింట్లు నష్టపోయి 84,211.88 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.25 పాయింట్లు క్షీణించి 25,795.15 వద్ద ముగిసింది.

Read Also: Vladimir Putin: ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండదన్న పుతిన్

Today Stock Market
Today Stock Market

రాబోయే 1-2 సెషన్లలో ఒడిదుడుకులు

“సెషన్ ఆద్యంతం నిఫ్టీ బలహీనంగానే కదలాడింది. ట్రేడర్లు లాభాలను బుక్ చేసుకోవడంతో కీలకమైన 25,850 మద్దతు స్థాయిని కోల్పోయి, 25,700 స్థాయికి పడిపోయింది” అని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. “రాబోయే 1-2 సెషన్లలో ఒడిదుడుకులు కొనసాగినా, ఆ తర్వాత మళ్లీ ర్యాలీ కనిపించే అవకాశం ఉంది. నిఫ్టీకి 25,850 వద్ద నిరోధం ఉంది. దాన్ని దాటితే 26,000-26,200 స్థాయిలకు చేరవచ్చు” అని వారు అంచనా వేశారు. సెన్సెక్స్ సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్ (HUL), అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ కంపెనీల షేర్లు ప్రధానంగా నష్టపోయి మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.

అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ సూచీ 1.03 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 0.2 శాతం మేర లాభపడ్డాయి. అయితే, ఎఫ్ఎంసీజీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ 0.75 శాతంతో అత్యధికంగా నష్టపోయింది. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ కూడా 0.74 శాతం మేర పతనమైంది. బ్రాడర్ మార్కెట్‌లోనూ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, రష్యాపై ఆంక్షల నేపథ్యంలో పెరుగుతున్న ముడిచమురు ధరల వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆచితూచి వ్యవహరించేలా చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నంబర్ 1 స్టాక్ మార్కెట్ ఏది?
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని నాస్డాక్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

📢 For Advertisement Booking: 98481 12870