📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Special trains: సంక్రాంతి పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే

Author Icon By Saritha
Updated: December 19, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి వేళ(Special trains) తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తోంది. భాగ్యనగరం నుండి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతున్న తరుణంలో.. ఈసారి ఆ సంఖ్య ముప్పై లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో పండుగకు కొద్ది రోజుల ముందు మాత్రమే ప్రత్యేక రైళ్లను ప్రకటించే సంప్రదాయం ఉండేది.

Read also: Students : విద్యార్థుల వైఫల్యానికి బాధ్యులు ఎవరు?

The railways have announced special trains for the Sankranthi festival.

గత సంవత్సరం కంటే పెరిగిన రైళ్ల సంఖ్య

కానీ ఈసారి ప్రయాణికుల సౌకర్యార్థం నెల రోజుల ముందే 124 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించారు. జనవరి 24 వరకు విడతల వారీగా మొత్తం నాలుగు వందలకు పైగా రైళ్లు నడపనున్నారు.(Special trains) గత ఏడాది కూడా ఇటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ.. అప్పుడు సుమారు 250 రైళ్లతోనే సరిపెట్టారు.ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వంటి నగరాలకు వెళ్లే మార్గాల్లో టిక్కెట్ల గిరాకీ విపరీతంగా ఉండటంతో.. ఆయా మార్గాల్లో అదనపు రైళ్లను నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీల కంటే కొంత అదనపు చార్జీలు వసూలు చేస్తారు. ముందస్తు బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బెర్తులన్నీ భర్తీ అవుతుండటంతో.. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారి సంఖ్యను బట్టి మరిన్ని రైళ్లను పెంచే ఆలోచనలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Travel Extra Train Services Latest News in Telugu Sankranti special trains South Central Railway Telugu News train booking

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.