📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు

Author Icon By Sai Kiran
Updated: September 3, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Latest News : దీనికితోడు విద్యాసంస్థలకు సెలవులు రావడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఉత్సాహంగా సొంత ఊళ్లల్లో పండుగలు జరుపుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. దీంతో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని (Latest News) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల గడుపును మరోసారి పొడిగించింది. నవంబర్ 24 వరకు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో సొంత ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణీకులకు ప్రయాణం మరింత సౌకర్యం అయింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు

తిరుపతి-సాయినగర్ షిర్టీ మధ్య రాకపోకలు సాగించే (07637/07638) నెంబర్ గల రైళ్ల సేవలు, నరసాపురం నుంచి తిరువణ్ణామలై మధ్య నడిచే (07219/07220) నెంబర్ గల ప్రత్యేక రైళ్లు నవంబర్ 24 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. వీటితోపాటు హైదరాబాద్-కన్యాకుమారి మధ్య నడిచే (07230/07229) నెంబర్ గల ప్రత్యేక రైలు, కాచిగూడ-మధురై మధ్య నడిచే (07191/07192) నెంబర్లు గల ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. హైదరాబాద్-కొల్లాం మధ్య నడిచే (07193/07194) నెంబర్ గల ప్రత్యేక రైళ్లు తిరుపతి, రేణిగుంట మీదుగా నవంబరు చివరి వరకు రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు చెప్పారు.

Read also :

https://vaartha.com/raghav-chadha-punjab-money-for-people/breaking-news/540644/

Breaking News in Telugu Diwali special trains 2025 extended special trains November 24 festive travel convenience India Google News in Telugu Hyderabad-Kanyakumari special train Hyderabad-Kollam special train Indian Railways festive special trains Kacheguda-Madurai special train Latest News in Telugu Narasapuram-Tiruvannamalai special train South Central Railway special trains Special trains for Dussehra Telugu News Tirupati-Sainagar Shirdi special train

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.