हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అదుపులోనే ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి: సీఎం యోగి

sumalatha chinthakayala
అదుపులోనే ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి: సీఎం యోగి

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్ర‌యాగ్‌రాజ్ కుంభ‌మేళాలో జ‌రిగిన తొక్కిస‌లాట‌పై మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు చెప్పారు. దాదాపు 8 నుంచి 8 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచ‌రించేందుకు ప్ర‌స్తుతం ప్ర‌యాగ్‌రాజ్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. త్రివేణి సంగ‌మ ముక్కు భాగానికి చేరుకోవాల‌న్న ఉద్దేశంతో జ‌నం పోటెత్తుతున్నార‌ని, దీంతో తీవ్ర వ‌త్తిడి ఉంటోంద‌న్నారు. మౌనా అమావాస్య సంద‌ర్భంగా జ‌నం భారీగా వ‌చ్చార‌ని, అయితే అకాడాలు వెళ్లే మార్గం వ‌ద్ద ఉన్న బారికేడ్ల‌ను నెట్టివేశార‌ని, దీంతో అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగిన‌ట్లు చెప్పారు. గాయ‌ప‌డ్డ వారిని వైద్య చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌న్నారు. మంగ‌ళ‌వారం రాత్రే మౌనీ అమావాస్య ప్రారంభం కావ‌డంతో.. ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం పుణ్య స్నానాలు ఆచ‌రిస్తున్నార‌న్నారు.

image

త్రివేణి సంగ‌మ ముక్కు భాగంతో పాటు నాగ వాసుకీ మార్గం, సంగం మార్గంలో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు. ఎటువంటి రూమ‌ర్‌ను భ‌క్తులు న‌మ్మ‌వద్దు అన్నారు. కుంభ్ జ‌రిగే అన్ని ప్ర‌దేశాల్లో ఘాట్ల‌ను ఏర్పాటు చేశామ‌ని, భ‌క్తులు కేవ‌లం సంగ‌మ ప్ర‌దేశానికే వెళ్లాల‌ని చూడొద్ద‌న్నారు. ఎక్క‌డ ఘాట ద‌గ్గ‌ర‌గా ఉంటే, అక్క‌డ భ‌క్తులు ప‌విత్ర స్నానాలు ఆచ‌రించాల‌న్నారు. భ‌క్తులు సుర‌క్షితంగా ఇంటికి చేరేందుకు రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌యాగ్‌రాజ్ నుంచి న‌డుపుతున్న‌ట్లు చెప్పారు.

ఇక, కుంభ‌మేళా ప‌రిస్థితిపై ప్ర‌ధాని మోడీ ఫోన్ చేశార‌ని, ఆయ‌న నాలుగు సార్లు మాట్లాడిన‌ట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గ‌వ‌ర్న‌ర్ ఆనందీబెన్ ప‌టేల్‌.. పరిస్థితిన నిత్యం స‌మీక్షిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి అదుపులో ఉన్నా.. జ‌నం మాత్రం భారీగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ముందుగా భ‌క్తులు స్నానం చేసి వెళ్లి త‌ర్వాత‌.. అకాడాలు ర‌ద్దీ త‌గ్గిన త‌ర్వాత పుణ్య స్నానాలు ఆచ‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870