📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

News Telugu: Siddaramaiah: తన ఐదేండ్ల పదవికాలం అధిష్టానం పై ఆధారపడిందన్న సిద్ధరామయ్య

Author Icon By Rajitha
Updated: November 24, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Siddaramaiah: కర్ణాటకలో సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ముఖ్యం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్ఠానం సూచిస్తే తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు సిద్ధమని ఆయన చెప్పారు. సీఎం పదవి మార్పుపై తుది మాట కేంద్ర నాయకత్వానిదేనని కూడా తెలిపారు.

Read also: Justice Suryakant: ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తి అవుతానని ఊహించలేదు: జస్టిస్ సూర్యకాంత్

Siddaramaiah

చెరో రెండున్నరేళ్లు సీఎంగా కొనసాగుతారనే

Siddaramaiah: అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని తాను మాత్రమే కాదు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తప్పనిసరిగా అంగీకరించాల్సిందేనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం తానే పదవిలో కొనసాగుతానని చెప్పిన ఆయన, ప్రస్తుతం నిర్ణయం పూర్తిగా అధిష్ఠానంపైనే ఉందని చెప్పడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తోంది.

2023 ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య–డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా కొనసాగుతారనే ప్రచారం బలంగా వినిపించింది. ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఆయనకు సీఎం అవకాశం రావచ్చని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో వారి నాయకులు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

congress DK Shivakumar Karnataka latest news Siddaramaiah Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.