📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Siddaramaiah: ఇన్ఫోసిస్ వ్యవస్థాపక దంపతులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం

Author Icon By Sushmitha
Updated: October 17, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సామాజిక సర్వే (కుల గణన)పై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్.ఆర్. నారాయణమూర్తి(N.R. Narayana Murthy) మరియు ఆయన భార్య, రచయిత్రి సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణనను నిలిపివేయాలని, ఇది సమాజాన్ని విభజించడానికి దారితీస్తుందని నారాయణమూర్తి దంపతులు ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఎం స్పందించారు.

Read Also: India Post: 24 గంటల్లో సూపర్ ఫాస్ట్ డెలివరీ

‘వారికి అర్థం కాకపోతే నేనేం చేయాలి?’

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) విలేకరులతో మాట్లాడుతూ, “ఇది వెనుకబడిన కులాల సర్వే కాదని మేము ఇప్పటికే 20 సార్లు చెప్పాం. వారికి (నారాయణమూర్తి దంపతులకు) అర్థం కాకపోతే నేను ఏం చేయాలి. ఇన్ఫోసిస్(Infosys) సంస్థ ఉందని వారికి అన్నీ తెలుసనుకుంటున్నారా? ఇది పూర్తిగా పాపులేషన్ సర్వే మాత్రమే. మరి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై వారు ఏమంటారు?” అని ప్రశ్నించారు. ఈ సర్వే ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి చేపట్టిందే తప్ప, కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.

Siddaramaiah: ఇన్ఫోసిస్ వ్యవస్థాపక దంపతులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం

మద్దతుపై బలవంతం లేదు: డీకే శివకుమార్

మరోవైపు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ విషయంపై స్పందిస్తూ, సర్వేకు మద్దతు ఇవ్వాలని తాము ఎవరినీ బలవంతం చేయమని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించడానికి ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Caste survey congress Google News in Telugu Karnataka politics Latest News in Telugu Narayana Murthy Siddaramaiah Social Justice Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.