हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

SBI Alert : డిసెంబర్ 1 నుంచి ఎస్బిఐ కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక సమాచారం…

Sai Kiran
SBI Alert : డిసెంబర్ 1 నుంచి ఎస్బిఐ కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక సమాచారం…

SBI Alert : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరోసారి ముఖ్య హెచ్చరిక ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్యాంక్ ఒక ప్రధాన డిజిటల్ సర్వీస్‌ను పూర్తిగా నిలిపివేయబోతోంది. ఇప్పటివరకు డిజిటల్ లావాదేవీలలో విస్తృతంగా ఉపయోగించే mCASH సేవలు ఇకపై వినియోగదారులకు అందుబాటులో ఉండవు.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన ఎస్బిఐ ప్రకటించిన ప్రకారం, 2025 నవంబర్ 30 తర్వాత OnlineSBI మరియు YONO Lite ప్లాట్‌ఫార్మ్‌లలో mCASH సేవను శాశ్వతంగా (SBI Alert) నిలిపివేస్తున్నారు. దీంతో డిసెంబర్ 1వ తేదీ నుంచి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ఆధారంగా బెనిఫిషియరీని ముందుగా జోడించకుండా డబ్బు పంపించే అవకాశం పూర్తిగా రద్దవుతుంది.

ఇప్పటివరకు mCASH లింక్ లేదా మొబైల్ యాప్ ద్వారా డబ్బులు రిసీవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇకముందు ఉండదు. కనుక ఈ ఫీచర్‌పై ఆధారపడుతున్న ఖాతాదారులు తప్పనిసరిగా ఇతర చెల్లింపు మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Read also: CII summit 2025: ఏపీలో పెట్టుబడి పెట్టనున్న Hwaseung కంపెనీ

ఎస్బిఐ సూచించిన ప్రత్యామ్నాయాలు:

  • UPI
  • IMPS
  • NEFT
  • RTGS

mCASH అనేది SBI కస్టమర్లు (SBI Alert) ఎక్కువగా ఉపయోగించే ఫీచర్. ఈ సర్వీసుతో లబ్ధిదారుని ముందుగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం వారి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌తోనే డబ్బులు పంపడం సాధ్యమయ్యేది. డబ్బు పంపిన వెంటనే ఒక లింక్‌తో పాటు 8 అంకెల పాస్‌కోడ్ జారీ అవుతుండేది. అకౌంట్ నంబర్, IFSC, పాస్‌కోడ్ వంటి వివరాలు నమోదు చేసిన తర్వాత మొత్తం వెంటనే వారి ఖాతాలో జమ అయ్యేది.

mCASH నిలిపివేయడానికి బ్యాంక్ స్పష్టమైన కారణం వెల్లడించకపోయినా, డిజిటల్ పేమెంట్ వ్యవస్థలలో వచ్చే మార్పులు, యూపీఐ వినియోగంలో భారీ పెరుగుదల, భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశినట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తంగా, 2025 నవంబర్ 30 తర్వాత mCASH పూర్తిగా నిలిచిపోతుంది. (SBI Alert)
అందువల్ల ఎస్బిఐ కస్టమర్లు ఇకపై డబ్బుల పంపిణీ కోసం ఇతర మార్గాలను తప్పనిసరిగా ఉపయోగించాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
1:06

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

📢 For Advertisement Booking: 98481 12870