हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Latest news: Sabarimala: తమిళనాడులో ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

Saritha
Latest news: Sabarimala: తమిళనాడులో ప్రమాదం..ఇద్దరు దుర్మరణం

శ్రీకాకుళం : తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం(Sabarimala) పెదంచల, వీర రామ చంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువ కులు మృతి చెందగా నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

Read also: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేష్

Sabarimala
Accident in Tamil Nadu..two dead

శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో దుర్ఘటన

వీరిలో ఒకరి పరిస్థితి విష మంగాఉంది. అయ్యప్ప మాల ధరించి ఆరు గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని(Sabarimala) తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26)గా పోలీసులు గుర్తించారు. శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా కారు లారీఢీకొనడంతో జరిగినరోడ్డు ప్రమాదంలో ఇద్దరు పలాస మండలానికి చెందిన అయ్యప్ప స్వాములు దుర్మరణం పాలవ్వడంతో వీర రామచంద్రాపురం, పెదంచల గ్రామాలలో తీవ్ర విషాదం నెలకొంది. మరొకరి పరిస్థితి విష మంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870