RSS chief Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘హిందువులను శక్తిమంతం చేయాలి. ఇప్పుడు ఎలాంటి ముప్పు లేదు. కానీ అప్రమత్తత అవసరం’ అని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చొరబాటుదారులను గుర్తించి పంపేయాలని, ఉపాధి కల్పించకూడదని అన్నారు.
Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: