हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

RBI : ఏటీఎంలలో రూ. 500 నోట్లు బంద్…కేంద్రం క్లారిటీ

Divya Vani M
RBI : ఏటీఎంలలో రూ. 500 నోట్లు బంద్…కేంద్రం క్లారిటీ

వాట్సాప్‌ గ్రూపుల్లో ఇటీవల ఓ సందేశం బాగా వైరల్‌ అవుతోంది. రాష్ట్రపతి ఆమోదంతో RBI ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సెప్టెంబర్ 30నాటికి ఏటీఎంల ద్వారా రూ. 500 నోట్లు (Rs. 500 notes) ఇవ్వడం ఆపేస్తుంది. తరువాత ATMలలో కేవలం ₹100, ₹200 నోట్లే ఉంటాయి. అని ఆ సందేశం పేర్కొంటోంది. దీనికి తోడు – “2026 మార్చి నాటికి 90% ATMలు ఈ మార్పును అనుసరిస్తాయి” అని కూడా అందులో ఉంది.ఈ ఫార్వర్డ్ చూసి చాలామంది ఏకంగా బ్యాంకుకు పరుగులు పెట్టారు. కొందరు తమ వద్ద ఉన్న ₹500 నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నించారు. అసలు విషయం ఏమిటో తెలీక గందరగోళంలో పడిపోయారు.

RBI : ఏటీఎంలలో రూ. 500 నోట్లు బంద్...కేంద్రం క్లారిటీ
RBI : ఏటీఎంలలో రూ. 500 నోట్లు బంద్…కేంద్రం క్లారిటీ

కేంద్రం స్పష్టత: ఇది ఫేక్‌ న్యూస్‌ మాత్రమే

ఇలాంటి సందేశాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ (Central government clarity) ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) – ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ, ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని స్పష్టం చేసింది. RBI నుంచి అలాంటి ఏమీ ఉత్తర్వులు రాలేదని వెల్లడించింది.ఏటీఎంల నుంచి రూ.500 నోట్లు ఆపేయాలన్నది వదంతి మాత్రమే. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకండి. ₹500 నోట్లు చెల్లుబాటు అవుతూనే ఉంటాయి. అని PIB స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ‘ఎక్స్’ (పూర్వం ట్విట్టర్‌) వేదికలో ఓ పోస్టు కూడా చేసింది.

గతంలోనూ ఇలాంటి వదంతులు

ఇది మొట్టమొదటి సారి కాదు. గతంలోనూ ఇటువంటి వదంతులు వైరల్ అయ్యాయి. అప్పుడూ PIB చెదరగొట్టింది. అయినా, కొన్ని వారాలకే మరో వేరియేషన్‌లో కొత్తగా ప్రచారం మొదలైంది. ఇదే తరహా అవాస్తవ సమాచారాన్ని వెదజల్లడం ద్వారా ప్రజలను కలవరపెట్టే ప్రయత్నం జరుగుతోందని అధికారులు భావిస్తున్నారు.

తప్పుడు సమాచారం నమ్మొద్దు – అధికారిక వర్గాలను అడగండి

కరెన్సీకి సంబంధించిన ఏదైనా సమాచారం రావడం, లేదా వదంతి వినిపించినప్పుడు వెంటనే నమ్మకండి. ముందుగా RBI అధికారిక వెబ్‌సైట్‌ చూడండి. లేదా PIB ఫ్యాక్ట్ చెక్ ఖాతా చూసి నిజమెంటో తెలుసుకోండి. సోషల్ మీడియా ఫార్వర్డ్‌లను నిజమని అనుకోవడం వల్ల నష్టం వాటిల్లే అవకాశాలుంటాయి.ఇప్పటికే RBI ప్రకటించిన ఏ విధమైన మార్పూ లేదు. ATMలు గతంలాగే ₹500 నోట్లు కూడా ఇస్తూనే ఉంటాయి. వాటిని నిలిపివేస్తారన్న మాటలో ఏమాత్రం నిజం లేదు. అలాంటి వార్తలు వ్యాపించినా – అది నిజమా కాదా అనేది తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

అప్రమత్తంగా ఉండండి, మోసపోకండి

ఈ రోజుల్లో సోషల్ మీడియా వేగంగా ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోంది. వాటిని అడ్డుకోవడం మనందరి బాధ్యత. ఒక చిన్న సందేశం కూడా పెద్దగా కల్లోలం సృష్టించవచ్చు. అందుకే – ఎప్పుడూ అధికారిక వర్గాల మాటే నమ్మండి.

Read Also : Army Officer : స్పైస్ జెట్ ఉద్యోగులను చితకబాదిన ఆర్మీ అధికారి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెన్షనర్ల సమస్యలకు ఏదీ పరిష్కారం?

పెన్షనర్ల సమస్యలకు ఏదీ పరిష్కారం?

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

ఆర్థికపంథా మారితేనే ముందడుగు

ఆర్థికపంథా మారితేనే ముందడుగు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

పేరు మార్చడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? అభిషేక్‌ బెనర్జి

పేరు మార్చడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? అభిషేక్‌ బెనర్జి

నగరాన్ని వీడి హిల్‌ స్టేట్‌కు క్యూకడుతున్న ఢిల్లీ వాసులు?

నగరాన్ని వీడి హిల్‌ స్టేట్‌కు క్యూకడుతున్న ఢిల్లీ వాసులు?

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు
0:08

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు

సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు

సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు

డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…

డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…

📢 For Advertisement Booking: 98481 12870