Delhi liquor case: ఢిల్లీ మద్యం విధానం కేసులో సుదీర్ఘ కాలంగా సాగుతున్న న్యాయ విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నకుల్దీప్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత కల్వకుంట్ల, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, మూత గౌతం, సమీర్ మహేంద్రు, అమన్దీప్ సింగ్ దాల్, అర్జున్ పాండే, గోరంట్ల బుచ్చిబాబు, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చంప్రీత్ సింగ్ రాయట్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చాంద్ మథుర్, శరత్ చంద్రా రెడ్డి.
Read Also: Telangana Electricity Department: అత్యధిక జీతం పొందే డిపార్ట్మెంట్ ఇదే!
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: