📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Raja Raghuvanshi: కోడలే మా కుమారుడిని హతహమార్చిందంటూ తల్లి ఆవేదన

Author Icon By Sharanya
Updated: June 9, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల మేఘాలయలో హనీమూన్ కోసం వెళ్లిన జంటలో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరణించిన వ్యక్తి తల్లి ఉమా రఘువంశీ తాజాగా చేసిన ఆరోపణలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. ఆమె ప్రకారం, తన కోడలు సోనమ్ ఈ హత్యలో కీలక పాత్ర పోషించిందని, ఆమె కిరాయి హంతకులను పంపించి తన కుమారుడిని మాయాజాలంతో మేఘాలయకు తీసుకెళ్లి హత్య చేయించిందని ఆరోపించారు.

హనీమూన్‌గా మొదలై హత్యగా ముగిసిన పర్యటన

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ ఇటీవలే సోనమ్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ కోసం ఉత్తరప్రదేశం, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలను కాకుండా, ప్రత్యక్షంగా మేఘాలయ వెళ్లడం, అక్కడే రాజా అనుమానాస్పద స్థితిలో మరణించడమే అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

తల్లి ఆరోపణలు: కోడలు దురాలోచనతోనే పథకం

తల్లి ఉమా రఘువంశీ, మీడియాతో మాట్లాడుతూ తన కోడలు సోనమ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడికి అసలు ఆ ట్రిప్‌కు వెళ్లడం ఇష్టం లేదని, సోనమ్ తమ కుటుంబ సభ్యులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిందని ఆమె తెలిపారు.

రాజాకు ఆ ట్రిప్‌కు వెళ్లాలని లేదు. మా కుటుంబానికి చెప్పకుండానే సోనమ్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది. ఒకవేళ ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే, ఆమెకు కచ్చితంగా మరణశిక్ష విధించాలి” అని ఉమా రఘువంశీ డిమాండ్ చేశారు. తన కుమారుడిని సోనమ్ బలవంతంగానే మేఘాలయకు తీసుకెళ్లిందని, అక్కడ పక్కా ప్రణాళికతో హత్య చేయించిందని ఆమె ఆరోపించారు.

పోలీసుల దర్యాప్తు

రాజా మృతిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

పోలీసులు సోనమ్‌ను విచారిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో రాజా మొబైల్ కాల్ లాగ్‌లు, GPS ట్రాకింగ్, హోటల్ CCTV ఫుటేజ్‌లు వంటి ఆధారాలు సేకరిస్తున్నారు. రాజా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గువాహటికి తరలించగా, నివేదిక రావాల్సి ఉంది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కోడలే తన భర్తను హత్య చేయించిందన్న ఆరోపణలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి.

Read also: Rajasthan: 90 ఏళ్ల బామ్మను పెళ్లాడిన కురు వృద్దుడు

Sonam Raghuvanshi: మా అమ్మాయి అలాంటిది కాదు: సోనమ్ తండ్రి

#crimenews #HoneymoonMurder #HoneymoonTragedy #MeghalayaMurder #RajaRaghuvanshi #SonamRaghuvanshi #SuspiciousDeath #UmaRaghuvanshi Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.