हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

తొక్కిసలాట ఘటనపై స్పందించిన రైల్వే

Sudheer
తొక్కిసలాట ఘటనపై స్పందించిన రైల్వే

ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ స్పందించారు. రైల్వే స్టేషన్‌లో 14, 15వ ప్లాట్‌ఫాంల వైపు భారీ సంఖ్యలో ప్రయాణికులు కదులుతుండగా, కొందరు మెట్లపై జారిపడినట్లు తెలిపారు. దీంతో వెనుక ఉన్న ప్రయాణికులు ముందుకు నెట్టుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని వివరించారు.

Station 0 1739660791139 1739660798389

ప్రమాదానికి కారణాలు

తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణం స్థానాభావమని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఒకేసారి రైల్వే బ్రిడ్జ్‌పైకి వెళ్లే ప్రయత్నం చేయడం, కొన్ని సెకన్ల వ్యవధిలోనే అప్రమత్తం కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండటంతో క్రమశిక్షణ లేకుండా వెళ్లడం ప్రమాదాన్ని మరింత పెంచిందని తెలిపారు.

దర్యాప్తు కమిటీ ఏర్పాటు

ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి గల అసలు కారణాలను వెలికితీసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ నివేదిక అందజేస్తుందని తెలిపారు. రైల్వే భద్రతను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందిస్తామని హిమాన్షు శేఖర్ తెలిపారు.

పోలీసుల పరిశీలన

తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు కూడా రైల్వే అధికారుల అభిప్రాయంతో ఏకీభవించారు. ప్రయాణికులు ఎక్కువగా నిలబడేందుకు స్థలం లేకపోవడం వల్ల అప్రమత్తంగా లేకుండా నెగ్గుకుపోయారని పోలీసులు చెప్పారు. మెట్లపై జారిపడిన ప్రయాణికులను వెనుక ఉన్నవారు గుర్తించకపోవడం, అప్రమత్తం లేకపోవడం ప్రమాదానికి దారితీసిందని స్పష్టం చేశారు.

భద్రతా చర్యలు తప్పనిసరి

ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకుని రైల్వే స్టేషన్లలో భద్రతా చర్యలు మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో మరింత క్రమశిక్షణ ఉండేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. అదనపు భద్రతా సిబ్బంది, మెరుగైన క్యూక్ మేనేజ్‌మెంట్ విధానాలు, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే ద్వారా మార్గనిర్దేశం కల్పించడం వంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల వేట.. డ్రోన్లతో నిఘా!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల వేట.. డ్రోన్లతో నిఘా!

‘ఇండియా’ కూటమిపై మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

‘ఇండియా’ కూటమిపై మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

బెంగళూరులో నీటిని తాగేస్తున్న డేటా సెంటర్లు..నీటి సంక్షోభంతో విలవిలా

బెంగళూరులో నీటిని తాగేస్తున్న డేటా సెంటర్లు..నీటి సంక్షోభంతో విలవిలా

కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు మార్చి 19న

ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు మార్చి 19న

రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ మృతి

రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ మృతి

కార్డు లేకపోయినా నగదు విత్‌డ్రా.. ఆధార్ ఉంటే చాలు!

కార్డు లేకపోయినా నగదు విత్‌డ్రా.. ఆధార్ ఉంటే చాలు!

బ్లాక్‌మెయిల్ బాధలు, పెళ్లికి ముందు వ్యాపారి ఆత్మహత్య!

బ్లాక్‌మెయిల్ బాధలు, పెళ్లికి ముందు వ్యాపారి ఆత్మహత్య!

కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

ప్రియుడితో కూతురిపై దారుణం, చెన్నై ఘటన షాక్!

ప్రియుడితో కూతురిపై దారుణం, చెన్నై ఘటన షాక్!

శాంతించిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!

శాంతించిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!

📢 For Advertisement Booking: 98481 12870