हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Rail Development: 2030 నాటికి రైల్వే నెట్‌వర్క్ విస్తరణ

Pooja
Rail Development: 2030 నాటికి రైల్వే నెట్‌వర్క్ విస్తరణ

దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల(Rail Development) సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడంతో పాటు రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా 2030 నాటికి రైల్వే సామర్థ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించింది.

Read also: BhakraNangal: 75 ఏళ్లుగా ఉచితంగా నడుస్తున్న భారతదేశపు ఏకైక రైలు

Rail Development
Rail Development: Expansion of the railway network by 2030

తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం

ఈ ప్రణాళికలో భాగంగా దేశంలోని 48 ప్రధాన నగరాల్లో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. కొత్త రైలు మార్గాలు, అదనపు ట్రాక్‌లు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థల ద్వారా రైళ్ల రాకపోకలను మరింత సమర్థవంతంగా నిర్వహించనుంది. దీని ద్వారా రద్దీ తగ్గి, సమయపాలన మెరుగవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

రాబోయే ఐదేళ్లలో మెట్రో నగరాలు(Rail Development) మరియు ప్రధాన వ్యాపార కేంద్రాల్లో స్టేషన్‌లను ఆధునీకరించడం, ప్రయాణికులకు సౌకర్యవంతమైన వేటింగ్ హాల్స్, డిజిటల్ సేవలు, మెరుగైన భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు. అంతేకాకుండా నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేసి ప్రయాణ సమయాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు ఈ అభివృద్ధి జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ నగరాల్లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి జరగడం వల్ల స్థానికులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందనున్నాయి. ఈ చర్యలతో రైల్వే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారుతుందని, దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

📢 For Advertisement Booking: 98481 12870