📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Rahul Gandhi : ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

Author Icon By Sudha
Updated: July 23, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తన విమర్శలను మరింత ఘాటుగా మలిచారు. ప్రధాని నరేంద్ర మోదీపై (PM Modi) ఆయన తాజాగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల పార్లమెంటులో జరిగిన చర్చల్లో రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీ పాలన, మౌన విధానం, మరియు కొందరి వ్యాపారవేత్తలతో ఉన్న సంబంధాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Rahul Gandhi : ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ కు తాను మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెప్పుకుంటున్నప్పటికీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం మౌనం వీడట్లేదంటూ విమర్శించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.పార్లమెంట్‌ వెలుపల విలేకరులతో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ చేయించింది నేనే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 25 సార్లు చెప్పారు. కాల్పుల విరమణ చేయించడానికి అసలు ట్రంప్‌ ఎవరు..? అది ఆయన పని కాదు. కానీ, ఈ విషయంపై ప్రధాని ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు. మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే అదే నిజం కాబట్టి’ అని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ కొన్ని విషయాలు..?

రాహుల్ గాంధీ 1970 జూన్ 19న పంజాబ్ ప్రాంతంలో జన్మించారు. రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ దంపతుల ఇద్దరు పిల్లలలో ఆయన మొదటి సంతానం. ఆయన కుటుంబం భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండటంలో ప్రసిద్ధి చెందింది. ఆయన తండ్రి తరువాత భారత ప్రధానమంత్రి అయ్యారు.

ప్రధానమంత్రి మోడీ అర్హత ఏమిటి?

1978లో, మోడీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) డిగ్రీని పొందారు. 1983లో, గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (MA) డిగ్రీని పొందారు, బాహ్య దూరవిద్య విద్యార్థిగా మొదటి తరగతిలో పట్టభద్రులయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Modi: అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..

BJP Breaking News congress latest news Lok Sabha Parliament Speech PM Modi rahul gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.