📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Puttaparthi: సత్యసాయి శత జయంత్యుత్స వాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ సత్యసాయి శత జయంత్యుత్సవాలు పుట్టపర్తిలో (Puttaparthi) ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన పుట్టపర్తి పర్యటనలో ఉన్నారు. సత్యసాయి శత జయంత్యుత్స వారు ఇక్కడ అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.

Read also : USA: బర్గర్ తినడంతో వ్యక్తి మృతి… అరుదైన ‘ఆల్ఫా గాల్ సిండ్రోమ్’ కేసు

Puttaparthi Prime Minister Modi participated in Sathya Sai centenary celebrations

ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడారంగాల దిగ్గజయాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థకంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సత్యసాయి బాబా సేవల్ని కొనియాడిన మోదీ, చంద్రబాబు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ (Prime Minister Modi) సత్యసాయి బాబా జీవితం, ఆయన బోధనలు, సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన బోధనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అవి అన్నితరాల వారికి ఆదర్శమని మోడీ సత్యసాయి బాబాను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు సత్యసాయితో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమం తదనంతరం మోదీ తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళతారు. దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం 2025 ను ప్రారంభిస్తారు మోదీ. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 9కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,000 కోట్లకు పైగా విలువైన పీఎం-కిసాన్ 21వ విడతను విడుదల చేస్తారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Centenary Celebrations Google News in Telugu Latest News in Telugu PM Narendra Modi; political presence. Puttaparthi ashram Sathya Sai Baba spiritual event Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.