हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Telugu News: Puttaparthi: సత్యసాయి శత జయంత్యుత్స వాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

Sushmitha
Telugu News: Puttaparthi: సత్యసాయి శత జయంత్యుత్స వాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

ఈ సత్యసాయి శత జయంత్యుత్సవాలు పుట్టపర్తిలో (Puttaparthi) ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన పుట్టపర్తి పర్యటనలో ఉన్నారు. సత్యసాయి శత జయంత్యుత్స వారు ఇక్కడ అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.

Read also : USA: బర్గర్ తినడంతో వ్యక్తి మృతి… అరుదైన ‘ఆల్ఫా గాల్ సిండ్రోమ్’ కేసు

Puttaparthi
Puttaparthi Prime Minister Modi participated in Sathya Sai centenary celebrations

ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడారంగాల దిగ్గజయాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థకంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సత్యసాయి బాబా సేవల్ని కొనియాడిన మోదీ, చంద్రబాబు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ (Prime Minister Modi) సత్యసాయి బాబా జీవితం, ఆయన బోధనలు, సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన బోధనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అవి అన్నితరాల వారికి ఆదర్శమని మోడీ సత్యసాయి బాబాను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు సత్యసాయితో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమం తదనంతరం మోదీ తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళతారు. దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం 2025 ను ప్రారంభిస్తారు మోదీ. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 9కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,000 కోట్లకు పైగా విలువైన పీఎం-కిసాన్ 21వ విడతను విడుదల చేస్తారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870