हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

Divya Vani M
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల ప్రచారంలో పాల్గొని, ఆర్‌కే పురంలో ఓ భారీ సభను నిర్వహించారు. 11 ఏళ్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ వల్ల ఢిల్లీ సర్వనాశనమైంది అంటూ మోదీ ఫైరయ్యారు.ప్రధాని మాట్లాడుతూ, త్వరలో ఢిల్లీ ప్రజలకు వసంతం రానుంది అని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజల జీవితాల్లో మార్పులు రానున్నట్లు ఆయన ఆవగించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటేసి, తప్పుడు హామీలు తీసుకున్న వారికి మరింత కష్టాలు తప్పవు అని మోదీ హెచ్చరించారు.మోదీ ఢిల్లీలో చివరగా ప్రచారం చేస్తున్న ఈ సభతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆయన బీజేపీ అభ్యర్ధులను పరిచయం చేశారు.

11 ఏళ్ల అనంతరం, ఢిల్లీకి ఒక కొత్త మార్పు వస్తుందని ఆయన చెప్పారు. అలాగే, మోదీ ఓటర్లకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.మోదీ మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌తో మిడిల్ క్లాస్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తూ, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని చెప్పారు.

జనతా జనార్ధన్ బడ్జెట్‌ అని ఆయన పేర్కొంటూ, వ్యాపారులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విమర్శలు చేశారు.కేజ్రీవాల్‌ ఒక అబద్ధాలకోరుడి అంటూ అమిత్‌ షా ఆయనపై నిప్పులు దంచారు. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్‌ మోసం చేస్తున్నారని, 360 గ్రామాల ప్రజల మద్దతు బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు.ఈ సందర్భంగా అమిత్ షా, ఢిల్లీ సమీపంలోని 360 గ్రామాల ప్రజలతో సమావేశమై, తమకు మద్దతు ఉందని పేర్కొన్నారు.ప్రధాని మోదీ మరియు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఢిల్లీలోని రాజకీయ వాతావరణాన్ని మరింత ఉధృతం చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870