हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

జేడీయూ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Anusha
జేడీయూ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శారీరకంగా అలసిపోయారని, మానసికంగా రిటైరయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

భారీ ర్యాలీ

ప్రశాంత్ కిషోర్ త్వరలో ఏప్రిల్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ర్యాలీ ఇప్పటివరకు ఉన్న అన్ని రాజకీయ సమీకరణాలను తుడిచిపెట్టేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ పొత్తుల రాజకీయమే నడుపుతున్నారని, అవి లేకపోతే ఆయన అధికారంలో ఉండలేరని విమర్శించారు.నితీశ్ కుమార్ రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా నిలువరించాలంటే, బీహార్ ప్రజలు జేడీయూకు ఒక్క సీటు కూడా ఇవ్వకూడదని ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి చేశారు. అప్పుడు మాత్రమే నితీశ్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని వ్యాఖ్యానించారు.

కొత్త మలుపు

ఈ కామెంట్స్ అనంతరం బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ రేగింది. నితీశ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

సంచలన వ్యాఖ్యలు

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు. “నితీశ్ శారీరకంగా అలసిపోయారు, మానసికంగా రిటైరయ్యారు” అంటూ వ్యాఖ్యానించిన పీకే, జేడీయూకు ఒక్క సీటు కూడా రాకూడదని ప్రజలను కోరారు.

67c07f2452832 kishor slams nitish urges voters to reject jdu 270502248 16x9

ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లాలో జన్మించారు. ఆయన ఒక ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. పాలక పక్షాల, ప్రధాన నాయకుల ప్రచారానికి వ్యూహాలను రూపొందించడంలో మాస్టర్‌ మైండ్‌గా గుర్తింపు పొందారు.

రాజకీయ వ్యూహకర్త

2014 లోక్‌సభ ఎన్నికలు: నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా గెలిచేలా భారతీయ జనతా పార్టీ కోసం ప్రచార వ్యూహాన్ని రూపొందించారు.

2015 బీహార్ ఎన్నికలు: నితీశ్ కుమార్ నాయకత్వంలోని మహాగత్బంధన్ గెలుపునకు కీలకంగా పనిచేశారు.

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని తీసుకురావడంలో సహాయపడ్డారు.

2019 లోక్‌సభ ఎన్నికలు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.

2021 బెంగాల్ ఎన్నికలు: మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ గెలుపునకు సహాయపడ్డారు.

రాజకీయ ప్రవేశం

జన్ సురాజ్ పేరుతో తన స్వంత రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన బీహార్‌లో ప్రజాసమస్యల పరిష్కారం కోసం కొత్త మార్గాన్ని చూపేందుకు ఈ పార్టీని స్థాపించారు.

ప్రశాంత్ కిషోర్ నితీశ్ కుమార్, ఇతర పార్టీలు పట్ల కఠిన విమర్శలు చేస్తూ తనదైన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు బీహార్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే సామర్థ్యం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

📢 For Advertisement Booking: 98481 12870