📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

News Telugu: Prashant Kishor: ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష

Author Icon By Rajitha
Updated: November 20, 2025 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సూరజ్ పార్టీకి ఎదురైన భారీ పరాజయం నేపథ్యంలో ఒక రోజు పాటు మౌన దీక్ష చేపట్టారు. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత వచ్చిన ఈ మొదటి పెద్ద వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో గురువారం ఉదయం ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల అర్పించి తన దీక్షకు శ్రీకారం చుట్టారు.

Read also: Delhi blast: అల్ ఫలాహ్‌ యూనివర్సిటీ  చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఫలితాలతో కలిగిన మనస్తాపం

స్వాతంత్ర్యోద్యమంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఆశ్రమం ప్రశాంత్ కిశోర్‌కు (prasant kishore) ప్రత్యేకమైనది. మూడు సంవత్సరాల క్రితం తన 3,500 కిలోమీటర్ల పాదయాత్రను కూడా ఆయన ఇదే ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత గాంధీ జయంతి రోజు అధికారికంగా జన్ సూరజ్ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో కలిగిన మనస్తాపం, ఆత్మపరిశీలన కోసం మళ్లీ అదే స్థలాన్ని ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన పార్టీ భవిష్యత్ దిశపై కొత్త వ్యూహాలకు ఇది బాటలు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bihar Politics Jan Suraaj Party latest news Prashant Kishor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.