हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Custody : కస్టడీలో ఉన్న వ్యక్తిపై పోలీస్ చిత్రహింసలు

Sudheer
Custody : కస్టడీలో ఉన్న వ్యక్తిపై పోలీస్ చిత్రహింసలు

హరియాణాలోని పాల్వాల్ పోలీస్ స్టేషన్‌లో జఘన్య ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టడీలో ఉన్న ఓ నిందితుడిపై స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాధేశ్యామ్ అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చిన రాధేశ్యామ్, అతని చేతులు కాళ్లు కట్టేసి కొట్టినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అంతే కాదు, అతనికి పచ్చిమిర్చి ద్రావణం తాగించి, అదే ద్రావణాన్ని అతని ప్రైవేట్ భాగాల్లో పోశారన్న ఆరోపణలు చేశాడు.

రాధేశ్యామ్‌ను సస్పెండ్ చేశారు

ఈ ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న హరియాణా ఎస్పీ చంద్రమోహన్, సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి, బాధితుడి ఆరోపణలు నిజమేనని నిర్ధారించారు. వెంటనే చర్య తీసుకొని రాధేశ్యామ్‌ను సస్పెండ్ చేశారు. తర్వాత అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ కుల్దీప్ సింగ్, మరో ముగ్గురు నిందితులపై కూడా రాధేశ్యామ్ విచారణ సందర్భంగా అదే విధంగా హింసాత్మకంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రత్యేక శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది.

చట్టం అందరికీ సమానమే. ఎవరైనా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు

ఈ సందర్భంగా ఎస్పీ చంద్రమోహన్ మాట్లాడుతూ, “చట్టం అందరికీ సమానమే. ఎవరైనా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ఈ ఘటన పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయడంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనగా నిలిచింది. బాధితుడి ధైర్యంతో నిజం వెలుగులోకి రావడం, బాధ్యులపై చర్యలు చేపట్టడం పాల్వాల్ పోలీసులు తీసుకున్న సానుకూల చర్యగా అభివర్ణించవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870