हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Modi: 17 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగంతో మోదీ ఘనత

Vanipushpa
Modi: 17 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగంతో మోదీ ఘనత

ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) నమీబియా పార్లమెంట్​(Namibiai Parliment)లో చేసిన ప్రసంగం ఓ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కృతం చేసింది. నమీబియా పార్లమెంట్​లో మోదీ చేసిన ప్రసంగం గత 11 ఏళ్లలో ప్రధాని హోదాలో 17వది కావడం విశేషం. ఇది స్వతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన ప్రసంగాలతో సమానం కావడం గమనార్హం. ఈ నెల మొదటి వారం పార్లమెంట్​లో ఇచ్చిన తాజా ప్రసంగాలతో మోదీ ఈ ఘనతను సాధించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్​లలో అత్యధికంగా ఏడుసార్లు ప్రసంగించారు. ఆయన తర్వాత ఇందిరా గాంధీ నాలుగుసార్లు విదేశీ పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సమయంలో నెహ్రూ మూడుసార్లు, రాజీవ్ గాంధీ రెండుసార్లు, పీవీ నరసింహారావు ఒకసారి ప్రసంగించారు.

విదేశీ పార్లమెంట్​లో..
2014లో ప్రధాని ఆస్ట్రేలియా, ఫిజి, భూటాన్, నేపాల్ పార్లమెంట్​ను ఉద్దేశించి ప్రసంగించారు. 2015లో బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్థాన్​, మారిషస్ పార్లమెంట్​లో మట్లాడారు. అమెరికా హౌస్​లో మోదీ రెండుసార్లు మాట్లాడారు. మొదటిసారి 2016లో, రెండోసారి 2023లో ప్రసంగించారు. 2018లో ఉగాండాలో 2019లో మాల్దీవులు, 2024లో గయానా పార్లమెంట్​ను ఉద్దేశించి ప్రసంగించారు.

గ్లోబల్ స్థాయిలో గౌరవం
మోదీ 17సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించిన విషయాన్ని బీజేపీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘తక్కువ కాలంలోనే విదేశీ పార్లమెంట్లలో 17 ప్రసంగాలు చేశారు. గత ప్రధానులందరూ కలిసి చేసిన ప్రసంగాన్ని మోదీ సమం చేశారు. ఆయన నాయకత్వానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం దక్కుతోంది’ అని బీజేపీ ట్వీట్ చేసింది.

బుధవారం భారత్‌కు పయనమయ్యారు

భారత్-ఆఫ్రికా సంబంధాలపై నమీబియా పార్లమెంట్​లో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఆఫ్రికాతో సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు. కలసి ఎదగాలన్నదే తమ లక్ష్యమని మోదీ చెప్పారు. తమ భాగస్వామ్యం విలువ ఇప్పటికే 12 బిలియన్ డాలర్లు దాటిందన్నారు. జీ20లో తన అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అలాగే, కరోనా సమయంలో వ్యాక్సిన్లు, ఔషధాలు అందించినందున ఆఫ్రికా దేశాలు భారతావనికి కృతజ్ఞతగా చూపిస్తున్నాయని చెప్పారు. ‘ఆరోగ్య మైత్రీ’ కార్యక్రమం ద్వారా ఆసుపత్రులు, మెడికల్ కిట్‌లు, శిక్షణ కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ యాత్రతో మోదీ తన ఐదు దేశాల పర్యటనను విజయవంతంగా పూర్తిచేసి బుధవారం భారత్‌కు పయనమయ్యారు .

నరేంద్ర మోడీ చరిత్ర ఏమిటి?
నరేంద్ర దామోదర్దాస్ మోడీ (జననం 17 సెప్టెంబర్ 1950) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, అతను 2014 నుండి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు.
భారతదేశ విజయవంతమైన ప్రధానమంత్రి ఎవరు?
భారతదేశ ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరిగా మరియు అత్యుత్తమ నిర్వాహకులలో ఒకరిగా గొప్ప మరియు ఆచరణాత్మక అనుభవాన్ని తెచ్చుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also : Narendra Modi : నరేంద్రమోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

తొలగిన యూట్యూబ్ అంతరాయం

తొలగిన యూట్యూబ్ అంతరాయం

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

📢 For Advertisement Booking: 98481 12870