📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: PM Kisan: “పీఎం కిసాన్ నిధులు విడుదల”

Author Icon By Tejaswini Y
Updated: November 19, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి మద్దతుగా అందించే పీఎం కిసాన్(PM Kisan) నిధులను విడుదల చేసింది. తమిళనాడులోని కొయంబత్తూరులోని ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.18,000 కోట్లకు పైగా మొత్తం జమ చేయబడనుంది.

Read Also: Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీతో మహిళ మృతి..

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని

2019 ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు కేంద్రం మొత్తం 20 విడుతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల(Farmers) ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం ప్రకారం అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది మూడు విడుతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదు చేసుకుని, బ్యాంక్ ఖాతా ఆధార్‌కు లింక్ చేసిన రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AgricultureSupport FarmerWelfare GovernmentScheme PMKisan PMKisanFunds Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.