हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Narendra Modi: ప్రధాని మోదీ ప్రసంగంపై పాకిస్థాన్ రియాక్షన్

Sudheer
Narendra Modi: ప్రధాని మోదీ ప్రసంగంపై పాకిస్థాన్ రియాక్షన్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) చేసిన ప్రసంగం మరోసారి భారత–పాకిస్థాన్ (India–Pakistan) మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ‘ఆపరేషన్ సిందూర్’ (operation sindoor) విజయాన్ని వెల్లడిస్తూ ఉగ్రవాదంపై తన గట్టి అభిప్రాయాలను వ్యక్తం చేసిన మోదీ, పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌లో భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయనీ, ఎంతోమంది ఉగ్రవాదులను హతమార్చారని చెప్పారు. ఉగ్రవాదంపై ప్రతీకార చర్యలు పూర్తి కాలేదని, భారత్ కేవలం విరామం ఇచ్చిందని ఆయన హెచ్చరించారు.

పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందన

ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. మోదీ వ్యాఖ్యలను రెచ్చగొట్టేవిగా, వివాదాస్పదంగా పేర్కొంటూ ఖండించింది. పాకిస్థాన్ ఇప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉందని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం తమవంతుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. భారత్ కూడా ఇదే మార్గంలో నడవాలని, తమ పౌరుల శ్రేయస్సును పరిగణలోకి తీసుకోవాలని పాక్ పేర్కొంది. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగితే, దానికి పూర్తి స్థాయిలో ప్రతిఘటన చేస్తామని హెచ్చరించింది.

భారత్ శాంతిని కోరుకుంటుందని, కానీ దాడి జరిగితే ఎదురు దాడి చేస్తాం

ఇక మంగళవారం పంజాబ్‌లోని ఆదంపూర్ వాయుసేన స్థావరంలో సైనికుల్ని ఉద్దేశించి మరోసారి మోదీ గట్టి హెచ్చరిక చేశారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, కానీ దాడి జరిగితే ఎదురు దాడికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. పాకిస్థాన్ తమ భూమిని మళ్లీ ఉగ్రవాద దాడులకు వేదికగా వాడతే, ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇండియా–పాక్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also : Chandrababu Naidu : సముద్ర తీర ప్రాంత అభివృద్ధిపై సమీక్ష : సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

📢 For Advertisement Booking: 98481 12870