📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Shashi Tharoor : టెర్రర్ గ్రూపులకు పాక్ స్వర్గధామం – శశి థరూర్

Author Icon By Sudheer
Updated: June 25, 2025 • 9:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రష్యాలోని మాస్కోలో నిర్వహించిన కౌంటర్ టెర్రరిజం పార్లమెంటరీ సమ్మిట్‌ (Terrorism Parliamentary Summit)లో ఆయన పాల్గొని, పాక్ వ్యవహారశైలిని తీవ్రంగా ఎండగట్టారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఈ సమావేశానికి పాకిస్థాన్‌ను ఆహ్వానించడం ఎంత దురుద్దేశపూరితమో ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ స్వర్గధామంలా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పాక్ పాత్రపై అంతర్జాతీయ వేదికపై గట్టి వాదనలు

ఈ భేటీలో శశి థరూర్ పాకిస్థాన్‌కు సంబంధించిన అనేక సంఘటనలను ఉదాహరించుతూ మాట్లాడారు. ఉగ్రవాదం పై పోరాటంలో నిజాయితీగా పనిచేస్తున్న దేశాలకు పాకిస్థాన్‌ను కలిసి కూర్చోమని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ముంబయి 26/11 ఘటనతోపాటు ఇతర ఉగ్రదాడుల్లో పాక్ శరణార్థ స్థలంగా మారిన తీరు పక్కా ఆధారాలతో వివరించారు. శశి థరూర్ తన ప్రసంగాన్ని ఇంగ్లీష్ కాకుండా ఫ్రెంచ్ భాషలో అందరికి అర్థమయ్యేలా చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రష్యా కూటమికి థరూర్ సూచనలు

రష్యా ప్రతినిధితో జరిగిన భేటీలో శశి థరూర్ పాకిస్థాన్‌పై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భాగస్వామ్యానికి నైతిక విలువలున్న దేశాలనే భాగస్వాములుగా తీసుకోవాలని సూచించారు. శాంతి, భద్రత కోసం పాక్ లాంటి దేశాలపై ప్రత్యేక నిఘా అవసరమని, లేకపోతే ఈ కూటమి ఉద్దేశ్యాలు దెబ్బతింటాయని థరూర్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తాపీగా చూసే పాక్‌కు అంతర్జాతీయ వేదికలపై తగిన దెబ్బ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Big Alert : వెంటనే అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్చుకోండి

Google News in Telugu Pakistan Shashi Tharoor terror groups

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.