📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pak : పాక్ విషయంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: May 10, 2025 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో రూబియో, భారత్‌కు సంయమనం పాటించాలని సూచించారు. పరిణామాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఆశయమని తెలిపారు.

ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదు

జైశంకర్ ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. భారత్ ఇప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. దేశ భద్రతకోసం తగిన చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పాక్‌ నుంచి రెచ్చగొట్టే చర్యలు వస్తున్నా, భారత్ స్పందన బాధ్యతాయుతంగా ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఇది అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు లభించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

భారత దాడులను ఆపితే మీము ఆపుతాం

ఇకపోతే రూబియో అంతకు ముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడారు. భారత దాడులను భారత్ ఆపితే, తామూ దాడులు ఆపుతామని పాక్ తరఫున వెల్లడించారు. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎలాంటి మినహాయింపు లేకుండా దాడులు కొనసాగించాలన్న నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఎలా పరిణమిస్తాయో అనే అంశంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also : Indian Army: ఉగ్రవాద కీలక స్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ

Google News in Telugu India -Pakistan War Jaishankar Jaishankar comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.