📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది – రాష్ట్రపతి

Author Icon By Sudheer
Updated: August 15, 2025 • 7:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను అధిగమించిందని ఆమె కొనియాడారు. మన రాజ్యాంగం ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణ దళాల పోరాట పటిమను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశ భద్రత కోసం మన సైనికులు ఎలాంటి పరిస్థితులకు అయినా సిద్ధంగా ఉంటారని ‘ఆపరేషన్ సిందూర్’ మరోసారి రుజువు చేసిందని ఆమె అన్నారు.

‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది

ఆపరేషన్ సిందూర్’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఆర్మీ జరిపిన ఈ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ రక్షణ దళాల ధైర్యసాహసాలకు, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలొడ్డిన సైనికుల త్యాగాలను ఆమె స్మరించుకున్నారు.

దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత

రాష్ట్రపతి తన ప్రసంగంలో దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ వంటి విజయాలు భారత సాయుధ దళాల బలం, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయన్నారు. దేశ ప్రగతి, భద్రత ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, ఈ రెండింటినీ ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలంతా దేశ భద్రతకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

Read Also : Leander Paes: లియాండర్ పేస్ కు పితృ వియోగం!

Google News in Telugu india India-Pak war Operation Sindoor president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.