📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Amit Shah : మమతా బెనర్జీపై అమిత్‌షా ఫైర్

Author Icon By Divya Vani M
Updated: June 1, 2025 • 8:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో మళ్లీ వేడి మొదలైంది. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ భారీ సభ జరిగింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Minister Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు.అతని ప్రకారం, 2026 ఎన్నికలు కేవలం బెంగాల్ భవిష్యత్‌ కాదు. ఈ ఎన్నికలు దేశ భద్రతను కూడా ప్రభావితం చేస్తాయని చెప్పారు.అమిత్ షా ఆరోపించారు, బంగ్లాదేశీయుల ఓట్ల కోసమే మమతా సరిహద్దులు వదిలారు.చొరబాటుదారులను ఆపలేని నాయకత్వం రాష్ట్రాన్ని ఎలా కాపాడుతుంది? అని ప్రశ్నించారు.బీఎస్ఎఫ్ కోసం భూమి అడిగాం, కానీ ఆమె నిరాకరించారు అని చెప్పారు. దీనివల్లే చొరబాట్లు కొనసాగుతున్నాయని అన్నారు.ముస్లింల ఓటు బ్యాంక్ కోసమే మమతా కొన్ని చట్టాలకు వ్యతిరేకమంటూ అమిత్ షా విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో ఆమె ఎందుకు అలాంటి వైఖరి చూపుతున్నారు? అని ప్రశ్నించారు.ఇది దేశ మహిళల గౌరవానికి విరుద్ధం, అని ఆయన అన్నారు. మమతా ఈ ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు.

2026లో మమతా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు: షా

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మమతా ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతున్నాయన్నారు. 2026లో బెంగాల్ మహిళలు గట్టి బుద్ధి చెబుతారు, అని ఆశాభావం వ్యక్తం చేశారు.మీరిప్పుడు అధికారంలో ఉన్నారు. తర్వాత మీ మేనల్లాడు సీఎం కావచ్చు, అని షా వ్యాఖ్యానించారు. కానీ ఈ కుటుంబ పాలనను ఇక ప్రజలు సహించరని హెచ్చరించారు.

బెంగాల్‌లో నేరాల పెరుగుదలపై ఫైర్

బెంగాల్‌లో మమతా పాలన వచ్చిన తర్వాత పేలుళ్లు, హత్యలు, రాజకీయ దాడులు పెరిగాయని ఆరోపించారు. వందలాది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, అని చెప్పారు.ఇప్పుడు దీదీని సాగనంపే సమయం వచ్చింది, అని స్పష్టంగా చెప్పారు.కమ్యూనిస్టుల పాలన తర్వాత మమతా నాయకత్వం వచ్చింది. కానీ ఆశించిన అభివృద్ధి కనిపించలేదన్నారు. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అన్నారు.2026లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుంది, అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Heavy rains : సిక్కిం వరదల్లో చిక్కుకున్న ఎమ్మార్వో కుటుంబం

Amit Shah speech Kolkata Bengal 2026 elections BJP Bengal border infiltration issue BJP workers killed Bengal BSF land denial Mamata Mamata Banerjee criticism Operation Sindoor controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.