हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Delhi Government : పాత వాహనాల యజమానులకు ఊరట!

Divya Vani M
Delhi Government : పాత వాహనాల యజమానులకు ఊరట!

ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు వెనక్కి వెళ్లింది. పాత వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదన్న కొత్త నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఆదేశాలు జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రారంభ దశలోనే ప్రజల నుంచి భారీ వ్యతిరేకత చెలరేగింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి పాలసీలో సవరణలు చేసింది.పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా (Manjinder Singh Sirsa) మీడియాతో మాట్లాడారు. పాత వాహనాలను గుర్తించడంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పారు. పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసిన ఏఎన్‌పీఆర్ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు. కొత్త హై సెక్యూరిటీ ప్లేట్లను గుర్తించలేకపోతున్నాయన్నది ఆయన వివరాలు.

Delhi Government : పాత వాహనాల యజమానులకు ఊరట!
Delhi Government : పాత వాహనాల యజమానులకు ఊరట!

ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకు తుక్కు మార్గం

ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు కాలం చెల్లినవిగా పరిగణించబడతాయి. వీటికి ఇకపై ఇంధనం ఇవ్వకుండా తుక్కుకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఢిల్లీలో 62 లక్షల వాహనాలపై ప్రభావం చూపేలా ఉంది.

సోషల్ మీడియాలో కార్ యజమానుల ఆగ్రహం

పలువురు యజమానులు తమ వాహనాలు ఇంకా మంచి పరిస్థితిలో ఉన్నా కూడా తుక్కు అయ్యే పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక యజమాని మా 16 ఏళ్ల మెర్సిడెస్ ఇప్పటికీ కొత్త కార్ల కంటే మెరుగ్గా ఉంది. అయినా తుక్కు? అంటూ వ్యాఖ్యానించారు. మరొకరు తమ ఎనిమిదేళ్ల రేంజ్ రోవర్ కారును అమ్మాల్సి వచ్చిందని వాపోయారు.

ఇది పర్యావరణం కోసం కాదు, వాణిజ్యం కోసం అనిపిస్తోందంటూ విమర్శలు

ఈ నిబంధనల వెనుక పర్యావరణ పరిరక్షణ కన్నా కొత్త వాహనాల కొనుగోలు పెంచే ఉద్దేశమే ఉందంటూ పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై వచ్చిన ప్రజా ఆగ్రహంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.

Read Also : Narendra Modi : భారత్‌లో 2,500 పార్టీలు ఉన్నాయి : మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870