हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Offline UPI:నెట్ అవసరం లేని చెల్లింపులు

Radha
Latest News: Offline UPI:నెట్ అవసరం లేని చెల్లింపులు

Offline UPI: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు కొనసాగేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు ఇకపై నెట్ లేకపోయినా ఆఫ్‌లైన్ UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ సిస్టమ్ USSD ఆధారంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో, పేదవర్గాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను మరింత సులభతరం చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. మీరు ఉపయోగిస్తున్న మొబైల్‌లో బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉంటే చాలు, ఈ సేవను పొందవచ్చు.

Read also: Tamilnadu: నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

Offline UPI

ఆఫ్‌లైన్ UPI ఎలా పనిచేస్తుంది?

ఆఫ్‌లైన్ UPIను(Offline UPI) యాక్టివేట్ చేయడం కూడా చాలా సులభం:

  • ముందుగా మొబైల్‌లోని *డయలర్ ద్వారా 99# నంబర్‌ను డయల్ చేయాలి.
  • తర్వాత కనిపించే UPI మెనూ నుంచి చెల్లింపుల ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • పంపాల్సిన మొత్తం, రిసీవర్ UPI ID లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.

ఈ సర్వీస్ దేశంలో 83 బ్యాంకులు మరియు 4 ప్రధాన టెలికాం ఆపరేటర్ల ద్వారా అందుబాటులో ఉంది. ఫీచర్ సెక్యూర్‌గా ఉండటంతోపాటు, చిన్న మొత్త చెల్లింపుల కోసం ఇది చాలా ఉపయోగకరం. ఇంటర్నెట్ ఇబ్బందులుండే ప్రదేశాల్లో కూడా వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఈ ఫీచర్‌తో చెల్లింపులు చేయగలరు.

ఆఫ్‌లైన్ UPI కోసం ఇంటర్నెట్ అవసరమా?
అవసరం లేదు. USSD కోడ్ ద్వారా నెట్ లేకుండా చెల్లింపులు చేయవచ్చు.

99# UPI సేవ అందరికీ పనిచేస్తుందా?
మీ మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉంటే మాత్రమే పనిచేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870