📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Odisha: పూరి జగన్నాథ ఆలయంపై బాంబు బెదిరింపు పోస్టు

Author Icon By Tejaswini Y
Updated: January 21, 2026 • 1:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా(Odisha)లోని ప్రఖ్యాత పూరి జగన్నాథ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ బెదిరింపు(Social Media Threat) సందేశం కలకలం రేపింది. అలాగే బీజేడీ ఎంపీ సుభాషిస్ కుంతియాపై దాడి చేస్తామని, ఓ షాపింగ్ కాంప్లెక్స్‌ను ధ్వంసం చేస్తామని పేర్కొంటూ చేసిన ఆన్‌లైన్ పోస్టు వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించడంతో పాటు సీసీటీవీ నిఘాను పెంచారు.

Read also: Magha masam: ఆధ్యాత్మికంగా విశిష్టమైన శుభ కాలం

Odisha: Bomb threat post against Puri Jagannath Temple

ఫేక్ సోషల్ మీడియా ఖాతాతో ఆలయంపై బెదిరింపు

ఈ పోస్టు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, ఒక మహిళ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ యూజర్ ఐడీని సృష్టించి ఈ బెదిరింపులు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Odisha Police puri jagannath temple Social Media Threat Temple Security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.