हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India-Nepal : లిపులేఖ్ పాస్‌పై రాద్ధాంతం వద్దు.. నేపాల్‌కు సూచించిన భారత్

Divya Vani M
India-Nepal : లిపులేఖ్ పాస్‌పై రాద్ధాంతం వద్దు.. నేపాల్‌కు సూచించిన భారత్

భారతదేశం-నేపాల్ (India-Nepal) మధ్య సరిహద్దు వివాదం మళ్లీ ఉధృతమైంది. ముఖ్యంగా లిపులేఖ్ పాస్ చుట్టూ చర్చలు మళ్లీ చురుకయ్యాయి.లిపులేఖ్ పాస్ (Lipulekh Pass) వివాదం చిన్నది కాదు. ఇది 1816 సుగౌలి ఒప్పందం నుంచే మొదలైంది. ఆ ఒప్పందంలో కాళీ నది సరిహద్దుగా నిర్ణయించారు. కానీ ఆ నది ఎక్కడ మొదలవుతుందన్న దానిపై విభేదాలు ఉన్నాయి.నేపాల్ లిపులేఖ్ పాస్, కాలాపానీ, లింపియాధుర తమదేనని వాదిస్తోంది. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతం కాళీ నది తూర్పున ఉన్న కారణంగా తమ భూభాగంలోకి వస్తుంది.భారతదేశం ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తోంది. కాళీ నది మూలం ఉత్తరాఖండ్‌లోని నీటి ప్రవాహాల దగ్గరే ఉందని చెబుతోంది. అందువల్ల లిపులేఖ్ పాస్ భారతదేశానికి చెందిందని స్పష్టం చేస్తోంది.

India-Nepal : లిపులేఖ్ పాస్‌పై రాద్ధాంతం వద్దు.. నేపాల్‌కు సూచించిన భారత్
India-Nepal : లిపులేఖ్ పాస్‌పై రాద్ధాంతం వద్దు.. నేపాల్‌కు సూచించిన భారత్

వాణిజ్య ఒప్పందాలపై నేపాల్ అభ్యంతరం

ఇటీవల లిపులేఖ్ పాస్ ద్వారా చైనా-భారత వాణిజ్యం మళ్లీ ప్రారంభమవుతోంది. అయితే, నేపాల్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “ఇది మా భూభాగం. ఇక్కడ వాణిజ్యం తప్పు” అని ఖాట్మండు వాదిస్తోంది.భారత విదేశాంగ శాఖ తేల్చేసింది. మా వైఖరి స్పష్టంగా ఉంది. చరిత్ర, పటాలు, ఒప్పందాల ప్రకారం ఇది భారత్‌దే అని తెలిపింది. నేపాల్ అభ్యంతరాలను తగినట్టు కొట్టిపారేసింది.2020లో కైలాష్ యాత్ర దారికి భారత్ కొత్త రహదారి నిర్మించింది. లిపులేఖ్ పాస్ వరకూ వెళ్లే ఈ మార్గంపై నేపాల్ ఘాటుగా స్పందించింది. తన భూభాగాన్ని ఆక్రమించారని ఆరోపించింది. వెంటనే కొత్త పటాన్ని కూడా విడుదల చేసింది.

చరిత్రలో భారత-చైనా వాణిజ్యం

లిపులేఖ్, షిప్కి లా వంటి హిమాలయ పాస్‌ల ద్వారా వాణిజ్యం నడిచింది. శతాబ్దాలుగా ఇది సిల్క్ రూట్ భాగంగా కొనసాగింది. 1962 యుద్ధం తర్వాత ఇది దాదాపు నిలిచిపోయింది.ADB, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, ఈ సరిహద్దు వాణిజ్యం ద్వారా ఏడాదికి 5–6 బిలియన్ డాలర్లు లాభం వస్తుంది.

కొత్తగా తెరుచుకోనున్న రూట్లు

షిప్కి లా, సనతులా, బోమ్డిలా పాస్‌లు త్వరలో తెరుచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వాణిజ్యంలో కీలకమవుతాయి.
భారత్ చైనాకు ఎరువులు పంపనుంది. చైనా భారత్‌కు అరుదైన లోహాలను ఇవ్వనుంది. ఇది భారత్ తయారీ రంగానికి ఉపయోగపడనుంది.విదేశాంగ శాఖ పేర్కొంది, నేపాల్‌తో నిర్మాణాత్మక చర్చలకు మేము సిద్ధం. పటాలు, చరిత్ర ఆధారంగా పరిష్కారం కుదుర్చుకుందామని చెప్పింది.నేపాల్ తన రాజ్యాంగంలో మార్పులు చేసింది. లిపులేఖ్, కాలాపానీని తమ పటంలో చేర్చింది. చైనాకూ దీనిపై సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది.

Read Also :

https://vaartha.com/the-family-of-a-young-woman-who-was-shown-facebook-love-hell/national/533458/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870