हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

India-Nepal : లిపులేఖ్ పాస్‌పై రాద్ధాంతం వద్దు.. నేపాల్‌కు సూచించిన భారత్

Divya Vani M
India-Nepal : లిపులేఖ్ పాస్‌పై రాద్ధాంతం వద్దు.. నేపాల్‌కు సూచించిన భారత్

భారతదేశం-నేపాల్ (India-Nepal) మధ్య సరిహద్దు వివాదం మళ్లీ ఉధృతమైంది. ముఖ్యంగా లిపులేఖ్ పాస్ చుట్టూ చర్చలు మళ్లీ చురుకయ్యాయి.లిపులేఖ్ పాస్ (Lipulekh Pass) వివాదం చిన్నది కాదు. ఇది 1816 సుగౌలి ఒప్పందం నుంచే మొదలైంది. ఆ ఒప్పందంలో కాళీ నది సరిహద్దుగా నిర్ణయించారు. కానీ ఆ నది ఎక్కడ మొదలవుతుందన్న దానిపై విభేదాలు ఉన్నాయి.నేపాల్ లిపులేఖ్ పాస్, కాలాపానీ, లింపియాధుర తమదేనని వాదిస్తోంది. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతం కాళీ నది తూర్పున ఉన్న కారణంగా తమ భూభాగంలోకి వస్తుంది.భారతదేశం ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తోంది. కాళీ నది మూలం ఉత్తరాఖండ్‌లోని నీటి ప్రవాహాల దగ్గరే ఉందని చెబుతోంది. అందువల్ల లిపులేఖ్ పాస్ భారతదేశానికి చెందిందని స్పష్టం చేస్తోంది.

India-Nepal : లిపులేఖ్ పాస్‌పై రాద్ధాంతం వద్దు.. నేపాల్‌కు సూచించిన భారత్
India-Nepal : లిపులేఖ్ పాస్‌పై రాద్ధాంతం వద్దు.. నేపాల్‌కు సూచించిన భారత్

వాణిజ్య ఒప్పందాలపై నేపాల్ అభ్యంతరం

ఇటీవల లిపులేఖ్ పాస్ ద్వారా చైనా-భారత వాణిజ్యం మళ్లీ ప్రారంభమవుతోంది. అయితే, నేపాల్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “ఇది మా భూభాగం. ఇక్కడ వాణిజ్యం తప్పు” అని ఖాట్మండు వాదిస్తోంది.భారత విదేశాంగ శాఖ తేల్చేసింది. మా వైఖరి స్పష్టంగా ఉంది. చరిత్ర, పటాలు, ఒప్పందాల ప్రకారం ఇది భారత్‌దే అని తెలిపింది. నేపాల్ అభ్యంతరాలను తగినట్టు కొట్టిపారేసింది.2020లో కైలాష్ యాత్ర దారికి భారత్ కొత్త రహదారి నిర్మించింది. లిపులేఖ్ పాస్ వరకూ వెళ్లే ఈ మార్గంపై నేపాల్ ఘాటుగా స్పందించింది. తన భూభాగాన్ని ఆక్రమించారని ఆరోపించింది. వెంటనే కొత్త పటాన్ని కూడా విడుదల చేసింది.

చరిత్రలో భారత-చైనా వాణిజ్యం

లిపులేఖ్, షిప్కి లా వంటి హిమాలయ పాస్‌ల ద్వారా వాణిజ్యం నడిచింది. శతాబ్దాలుగా ఇది సిల్క్ రూట్ భాగంగా కొనసాగింది. 1962 యుద్ధం తర్వాత ఇది దాదాపు నిలిచిపోయింది.ADB, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, ఈ సరిహద్దు వాణిజ్యం ద్వారా ఏడాదికి 5–6 బిలియన్ డాలర్లు లాభం వస్తుంది.

కొత్తగా తెరుచుకోనున్న రూట్లు

షిప్కి లా, సనతులా, బోమ్డిలా పాస్‌లు త్వరలో తెరుచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వాణిజ్యంలో కీలకమవుతాయి.
భారత్ చైనాకు ఎరువులు పంపనుంది. చైనా భారత్‌కు అరుదైన లోహాలను ఇవ్వనుంది. ఇది భారత్ తయారీ రంగానికి ఉపయోగపడనుంది.విదేశాంగ శాఖ పేర్కొంది, నేపాల్‌తో నిర్మాణాత్మక చర్చలకు మేము సిద్ధం. పటాలు, చరిత్ర ఆధారంగా పరిష్కారం కుదుర్చుకుందామని చెప్పింది.నేపాల్ తన రాజ్యాంగంలో మార్పులు చేసింది. లిపులేఖ్, కాలాపానీని తమ పటంలో చేర్చింది. చైనాకూ దీనిపై సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది.

Read Also :

https://vaartha.com/the-family-of-a-young-woman-who-was-shown-facebook-love-hell/national/533458/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

📢 For Advertisement Booking: 98481 12870