हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Tejashwi Yadav- మోదీపై వివాదాస్పద పోస్ట్ తో తేజస్వి యాదవ్‌పై కేసు నమోదు

Sharanya
News Telugu: Tejashwi Yadav- మోదీపై వివాదాస్పద పోస్ట్ తో తేజస్వి యాదవ్‌పై కేసు నమోదు

News Telugu: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) నేత తేజస్వి యాదవ్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద దుమారానికి దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

News Telugu:
News Telugu:

బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

గడ్చిరోలి బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరోటే (Milind Narote) ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద తేజస్విపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఆయనపై వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం, పరువునష్టం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలు మోపబడ్డాయి.

వివాదాస్పద కార్టూన్

ప్రధాని మోదీ గయ పర్యటనకు ముందురోజు తేజస్వి యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక కార్టూన్‌ను పంచుకున్నారు. అందులో మోదీని ఒక దుకాణదారుడిగా చూపించి, ఆ దుకాణానికి “ప్రసిద్ధ్ జూమ్లే కీ దుకాణ్” (ప్రసిద్ధ హామీల దుకాణం) అని పేరు పెట్టారు. “ఈరోజు గయలో అబద్ధాల దుకాణం తెరుస్తున్నారు. మీ 11 ఏళ్ల పాలన, ఎన్డీఏ 20 ఏళ్ల పాలనపై లెక్క చెప్పండి” అని కఠిన విమర్శలు చేశారు.

గయ సభలో మోదీ కౌంటర్

ఇక గయలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆర్జేడీ పాలనపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “లాంతరు పాలనలో బీహార్ చీకటిలో మగ్గిపోయింది. గయ వంటి నగరాలు విద్య, ఉపాధి లేక వెనకబడిపోయాయి. ఎన్నో తరాలు వలస వెళ్లాల్సి వచ్చింది” అని మోదీ ఆరోపించారు.

ఎన్నికల ముందు వేడెక్కిన వాతావరణం

ఈ ఘటనలతో బీహార్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు తేజస్విపై కేసు నమోదు కావడం ఆర్జేడీ-బీజేపీ మధ్య పోరును మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-crime-news-unexpected-twist-in-dharmasthala-case-masked-man-arrested/crime/534820/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870