📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu News: Nepal-బాధ్యతలు చేపట్టిన సుశీలా కార్కి

Author Icon By Pooja
Updated: September 15, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతవారంలో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేకత నిరసనలతో అట్టుడికిన నేపాల్ ఎట్టకేలకు శాంతించింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులైన సుశీలా కర్కీ ఇటీవలనే బాధ్యతలను స్వీకరించారు. రాజధాని కార్మాండూలోని సింగా దర్బార్లోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. దీంతో నేపాల్ లో తొలి మహిళా ప్రధానిగా జస్టిస్ సుశీలా కార్కీ ఘనత వహించారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన ఆమె, ఆందోళనల్లో భాగంగా ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపడతామని చెప్పారు. తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని, ఆరు నెలలకు మించి ఈ పదవిలో ఉండబోమని, ఆ తర్వాత కొత్త పార్లమెంటుకు(new parliament) బాధ్యతలను అందిస్తామని పేర్కొన్నారు.

2026 మార్చి 5న ఎన్నికలు

శనివారం తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్కీ సిఫార్సు మేరకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ పార్లమెంటును రద్దు చేశారు. నూతన ప్రధాని సుశీలా కార్కీ ఆదివారం కొద్దిమంది మంత్రులతో క్యాబినెట్(Cabinet) ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గం కూర్పు విషయమై జెన్-జడ్ ప్రతినిధులతో ప్రధానమంత్రి కార్యాలయం దగ్ధమైన నేపథ్యంలో సింగ్ దర్బార్ కాంప్లెక్ లో హోంశాఖ కోసం కొత్తగా నిర్మించిన భవనం నుంచి పాలన కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

ఉపాధ్యాయురాలి నుంచి ప్రధానివరకు ఎదిగిన కర్కి

1952 జూన్ 7వ తేదీన విరాట్ నగర్లో జన్మించిన సుశీలా కర్కి తొలుత ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అనంతరం న్యాయవ్యవస్థలో ప్రవేశించి, మచ్చలేని మహిళగా గుర్తింపు పొందారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్ గా పూర్తిస్థాయి బాధ్యతు స్వీకరించారు. దీంతో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. ఫలితంగా ఆమె నేపాల్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

సుశీలా కార్కి ఎవరు?
సుశీలా కార్కి నేపాల్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా నియమితులైన తొలి మహిళ.

సుశీలా కార్కి ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు?
ఆమె ఇటీవల సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ పదవిని స్వీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ktrs-key-instructions-to-brs-party-leaders/telangana/547708/

Chief Justice Nepal Google News in Telugu Latest News in Telugu nepal Supreme Court Nepal Sushila Karki Telugu News Today Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.