📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu news:Narendra Modi: బీహార్ ఎన్నికల వేడి: ఆర్జేడీపై మండిపడ్డ ప్రధాని మోదీ

Author Icon By Pooja
Updated: November 8, 2025 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌లో మొదటి దశ ఎన్నికలు పూర్తవగా, రెండో దశ పోలింగ్ అక్టోబర్ 11న జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అధికార పక్షం, విపక్షం రెండూ ఓటర్లను ఆకర్షించేందుకు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. సీతామర్హిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పాల్గొని ఓటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Bihar Elections: ఎన్డీఏ కి మద్దతుగా బీహార్ లో నారా లోకేష్ ప్రచారం

Narendra Modi

మేము ల్యాప్‌టాప్‌లు ఇస్తే వారు రివాల్వర్లు ఇస్తున్నారు” – మోదీ వ్యంగ్యం
ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ,(Narendra Modi) బీహార్ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆర్జేడీపై(Rashtriya Janata Dal) తీవ్ర విమర్శలు గుప్పించారు. “మేము యువతకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఫుట్‌బాల్, హాకీ స్టిక్‌లు ఇస్తుంటే, వారు మాత్రం రివాల్వర్లు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ప్రజలు తుపాకులు పట్టే ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు” అని అన్నారు.

“జంగిల్‌రాజ్ పాలనలో అభివృద్ధి లేకుండా పోయింది”
ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఆర్జేడీ పాలనలో బీహార్‌లో ఒక్క పెద్ద ఆసుపత్రి, ఒక్క మెడికల్ కళాశాల కూడా స్థాపించలేదు. ఆ కాలం ప్రజలకు జంగిల్‌రాజ్‌గా గుర్తుండిపోయింది. కానీ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీహార్‌లో పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది” అని అన్నారు. మోదీ మాట్లాడుతూ, “మన సంస్కృతి, సంప్రదాయాలను అవమానించిన వారిని ప్రజలు ఈ ఎన్నికల్లో శిక్షిస్తారు. బీహార్ యువతకు మంచి భవిష్యత్తు కావాలి – తుపాకులు కాదు, టెక్నాలజీ కావాలి” అని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar Elections Latest News in Telugu Narendra Modi NDA RJD Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.