📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News Telugu: layoffs ఎంపిఎల్ ఆన్లైన్ గేమింగ్ నిషేధంతో భారీగా లేఆఫ్లు

Author Icon By Sharanya
Updated: September 1, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: భారత ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ పేవమెంట్ గేమ్స్ (ఫాంటసీ క్రికెట్, రమ్మీ, పోకర్) పై నిషేధం విధించడంతో మొబైల్ ప్రీమియర్ (MPL) భారతీయ సిబ్బందిలో పెద్దస్థాయిలో ఉద్యోగాల తొలగింపు వెళ్లింది. రైటర్స్ సమాచారం ప్రకారం, ఎంపిఎల్ 500 మంది భారతీయ ఉద్యోగులలో సుమారు 300మంది మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, ఇంజనీరింగ్, లీగల్ విభాగాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు.

News Telugu

తగ్గించుకుంటున్న ఉద్యోగుల సంఖ్య

ఎంపిఎల్ సిఇవో సాయి శ్రీనివాస్ ఒక అంతర్గత ఇమెయిల్లో, ‘భారత్లోని మా టీమ్లో ఎక్కువమంది ఉద్యోగాలు తగ్గించాల్సి వస్తోంది. ఈ మార్పు కారణంగా భవిష్యత్తులో భారత్ (India) నుండి ఆదాయం కాస్త తగ్గిపోతుంది’ అని పేర్కొన్నారు. ఆయన ఇమెయిల్లో ఉద్యోగాల ఖచ్చిత సంఖ్య ఇవ్వలేదు.కానీ ప్రభావితుల కోసం కంపెనీ అన్ని సాధ్యమైన మద్దతు అందిస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం ఆన్లైన్ పేమెంట్ గేమ్స్ ను ఆర్థిక సమస్యలు, యువతలో వ్యసనం సమస్యలను నివారించడానికి నిషేధించింది. ఫలితంగా, ఫాంటసీ క్రికెట్, రమ్మీ, పోకర్ వంటి పేమెంట్ గేమ్ యాప్లు పెద్దఔత్తున షట్ అయ్యాయి. ఈ నిర్ణయం భారత గేమింగ్ ఇండస్ట్రీని తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఆర్థిక బహుమతులతో పాపులర్

ఎంపిఎల్, డ్రీమ్ 11 వంటి కంపెనీలు ఫాంటసీ క్రికెట్ ద్వారా వినియోగదారులకు ఆర్థిక బహుమతులు ఇచ్చి పాపులర్ అయ్యాయి. ఈ ఇండస్ట్రీ బిసి ఈ(వెంచర్ కేపిటల్) ఫండ్స్ సహాయంతో 2029లో 3.6 బిలియన్ విలువకు చేరుతుందని అంచనా. ఎంపిఎల్ 2021లో 2.3 బిలియన్ విలువ కలిగి, యూరోప్ లో ఫ్రీ టు ప్లే గేమ్స్, యుఎస్, బ్రెజిల్లో పెయిడ్ గేమ్స్ అందిస్తోంది. గత సంవత్సరం ఎంపిఎల్ భారతీయ ఆదాయం సుమారు ఎస్100
మిలియన్, డ్రీమ్ 11, 8బిలియన్ డాలర్ విలువ కలిగి, ఫాంటసీ క్రికెట్ ఆఫరింగ్ నిలిపివేసింది. ఇతర పేమెంట్ రమ్మీ, పోకర్, యాప్లు కూడా ఆపివేయబడ్డాయి. ఎంపిఎల్ లేఆఫ్స్, ఆన్లైన్ గేమింగ్ నిషేధం వల్ల భారత్లోని వర్క్ ఫోర్స్, మధ్యతరగతి సేలరీ, పర్యావరణ వ్యవస్థ, గేమింగ్ కల్చర్పై పెద్ద ప్రభావం చూపాయి. కానీ ఈ పరిస్థితి పునర్నిర్మాణం, కొత్త అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించి చేయడం వంటి కొత్త దిశలకి కూడా దారితీస్తుంది.

    Read hindi news hindi.vaartha.com

    read also

    https://vaartha.com/railway-board-railway-board-chairman-satish-kumars-tenure-extended-by-one-year/national/539153/

    BreakingNews Gaming Ban LatestNews layoffs MPL Online Gaming India Tech Layoffs TeluguNews

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.